Telangana News
వడ్ల కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష
1.28 లక్షల టన్నులు సేకరణకు ఉత్తర్వులు ఇప్పటి వరకు 40 వేల రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యం కొన్నం : గంగుల వడ్ల కొనుగోళ్లపై మంత్రి సమీక్ష
Read Moreమహారాష్ట్రకు నేర్పిస్తున్న: కేసీఆర్
ఆ రాష్ట్రం ఈ స్థితిలో ఉండడానికి అక్కడి ప్రభుత్వాలే కారణమని వ్యాఖ్య మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సీఎం భేటీ హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు మహ
Read Moreకిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన బీఎస్పీ ఎంపీ డిస్ క్వాలిఫైడ్
న్యూఢిల్లీ : పరువునష్టం కేసులో అనర్హతకు గురైన కాంగ్రెస్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ఉదంతం మరువక ముందే మరో ఎంపీపైనా అనర్హత వేటు పడింది. కిడ్నాప్, హత్
Read Moreపంట నష్టాన్ని పక్కన పెట్టి వచ్చే సీజన్పై రివ్యూ
పత్తి, కంది పంటలను ప్రోత్సహించాలె కోటి 40 లక్షల ఎకరాల్లో సాగుకు రెడీ కావాలని ఆదేశం వానాకాలంలోనే యాసంగికి నారుమడులు వదలాలని సూచన హైదరాబాద్&
Read Moreచెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు
విడవని వానలు.. ఒడవని బాధలు.. చెరువుల్లా మారిన కొనుగోలుసెంటర్లు నీళ్లలోనే ధాన్యం కుప్పలు.. వరదలో కొట్టుకపోతున్న వడ్లు.. తేమ వల్ల ఐ
Read Moreనష్టపోయిన రైతులను ఆదుకోండి.. తూకంలో మోసాన్ని అరికట్టండి
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఆర్భాటాలా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ( మే1)న సారంగాపూర్ మండలం
Read Moreమనుగోడు బీఆర్ఎస్లో లుకలుకలు.. కూసుకుంట్లకు వ్యతిరేకంగా స్థానిక నేతలు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల్లో లుకలుకలు బయటపడ్డాయి. మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాం
Read Moreరాజీవ్ స్వగృహ ఫ్లాట్లు.. బండ్లగూడ , పోచారంలో లాటరీ ద్వారా కేటాయింపు
హైదరాబాద్ బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సం
Read Moreజూబ్లీ హిల్స్లో 100+ మి.మీ. వర్షపాతం.. 13గంటల పాటు కరెంట్ కట్
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సోసైటీ
Read Moreఐసెట్ అభ్యర్థులకు చిట్కాలు.. ఇవి పాటిస్తే విజయం మీదే
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల (తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదల కాగా, మే 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక
Read Moreజగిత్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి
జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్యాల పీఎస్లో మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. డ్యూటీ అయిన తరువాత ద్విచక్రవాహన
Read Moreతెలంగాణలో మరో టీఆర్ఎస్ పార్టీ... ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో మరో కొత్త పార్టీ రానుంది. అది కాస్తా అధికార బీఆర్ఎస్కు కొత్త తలనొప్పిని తీసుకురానుంది. అదేంటీ.. ఇప్పుడున్న పార్టీలకంటే తోపు పార్టీనా అ
Read Moreకేసీఆర్ సారూ.. మునుగోడు ఉప ఎన్నిక హామీలెక్కడ?–బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆరునెలల క్రితం 160 గ్రామాలకు గాను 139 గ్రామాలు తిరిగానని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్
Read More













