Telangana Politics

ఉమ్మడి వరంగల్లో సీఎం కేసీఆర్ సభ.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 అక్టోబర్ 27వ తేదీన  సీఎం కేసీఆర్ మూడు సభల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్‌, వర్దన్నపేట, పాలేరులో

Read More

ఎలక్షన్స్ పూర్తి అయ్యేదాకా .. మద్యం అమ్మకాలు బంద్​పెట్టాలి: ఆర్.​కృష్ణయ్య

రాష్ట్రంలో ఎలక్షన్స్ పూర్తి అయ్యేదాకా మద్యం అమ్మకాలు ఆపాలని  ఎంపీ ఆర్​.కృష్ణయ్య కోరారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం అరికట్టాలన్నారు. గురువారం ఆయన బ

Read More

బీఆర్ఎస్​లోకి మాజీ ఎమ్మెల్సీ మోహన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. గురువారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో మంత్రి కేటీఆర్​ఆయనకు కండువా కప్పి

Read More

కేసీఆర్ నాపై కొడంగల్​లో పోటీ చేయాలి.. రేవంత్ సవాల్

డ్రామాలు ఆపండి రైతులపై ప్రేముంటే నవంబర్ 2లోపు రైతుబంధు ఇవ్వండి  కేటీఆర్​కు రేవంత్ సవాల్ కాంగ్రెస్​ను బూచీగా చూపి పథకాలకు  నిధులు ఆప

Read More

పైసల్ తీసుకో కండువా కప్పుకో.. రోజుకు రూ.300

పార్టీలో జాయినింగ్​కు, ప్రచారానికి రూ.300 బలం చూపించేందుకు అభ్యర్థుల తండ్లాట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఆదిలాబాద్

Read More

రేవంత్.. నిన్ను అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వం : దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం తిరిగి ఇస్తానని పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే నవ్వ

Read More

ప్రవీణ్​రెడ్డి వర్సెస్​ పొన్నం..హుస్నాబాద్ ఎవరికి?

‘హుస్నాబాద్’ ఎవరికి? పట్టువీడని సీపీఐ కాంగ్రెస్​నుంచి పోటీపడుతున్న  ప్రవీణ్​రెడ్డి, పొన్నం సెకండ్​ లిస్టులోనూ హుస్నాబాద్ అభ్

Read More

ఏం అభివృద్ధి చేశారని వచ్చిన్రు?

   ఎమ్మెల్యేలు సతీశ్, భాస్కర్ రావుకు నిరసన సెగ     నిరసన తెలిపిన వారిపై సతీశ్  అనుచరుల దాడి     &n

Read More

సంచార జాతులను మోసం చేసిన కేసీఆర్​ సర్కార్​

ఎంబీసీ కార్పొరేషన్ కులాల లిస్ట్​లో  లేని వేరే కులాలకు చెందినవారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం సంచార జాతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవం

Read More

అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలిస్తం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

   ఎవరు లోకలో, ఎవరు గ్లోబలో ప్రజలే నిర్ణయిస్తరు     ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బెదిరింపులు    &

Read More

పొన్నాలకు రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్?

కాంగ్రెస్​ను వీడి బీఆర్ఎస్​లో చేరిన పొన్నాల లక్ష్మయ్యను మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్​ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగ

Read More

బీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసింది : కిషన్​రెడ్డి

 తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ స్టేట్​చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

Read More

బీసీ సీఎం బీజేపీతోనే సాధ్యం : లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: బీసీని సీఎం చేసుడు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎంపీ, నేషనల్ ఓబీసీ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ అన్నారు. గురువారం లింగోజిగూడ డివిజన్​లో న

Read More