Telangana Politics

రాష్ట్ర బీజేపీపై అధిష్టానం ఫోకస్.. హుటాహుటీన ఢిల్లీకి కిషన్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగ

Read More

తలసాని రాజకీయ పబ్బం కోసమే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో చందా బోర్డులు : మర్రి శశిధర్ రెడ్డి 

హైదరాబాద్ : బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ.5 లక్షల చందా ఇచ్చినట్లు ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణమే తొలగించాలని బీజ

Read More

ఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ

ఈసీ యాక్టివ్! అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ బిజీ ఎంసీహెచ్ ఆర్డీలో కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగ్ రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు 4 రోజుల పాటు ర

Read More

ఇంటింటికీ బీజేపీ.. సిరిసిల్లలో నేతల పర్యటన

మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ నేతలు పర్యటించారు. గణేశ్ నగర్ 22వ వార్డ్ 143,144 బూత్ లలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Read More

భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలె : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

గతంలో నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ భూమి హక్కు దారునిగా చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పుడ్ ప్రాసెసింగ్ కోసం కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కో

Read More

కాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారు : ఎంపీ అర్వింద్

జగిత్యాల : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానిం

Read More

నాపై జరిగినంత దాడి ఎవరిపైనా జరిగి ఉండదు : కేసీఆర్ 

హైదరాబాద్‌ : ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమపథం

Read More

కొవ్వొత్తుల వెలుగుల‌తో అమ‌రుల‌కు నివాళులు..

తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కొవ్వొత్తుల వెలుగుల‌తో సీఎం కే

Read More

అమ‌ర‌వీరుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

తెలంగాణ సచివాలయం సమీపంలో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (జూన్ 22న) సాయంత్రం ప్రారంభించారు. ముందుగా పోలీసులు అమరవీర

Read More

కేసీఆర్ ని సాగనంపేందుకు నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధం..: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సీఎం కేసీఆర్​ను అధికారంలోంచి గద్దె దించేందుకు తాను నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్​

Read More

నిరసనలు.. అరెస్టుల మధ్యే కాంగ్రెస్​ 'దశాబ్ది దగా'

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పిలుపుమేరకు సీఎం కేసీఆర్​ 9 ఏళ్ల పాలనపై దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు క

Read More

కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయింది... : వివేక్​ వెంకటస్వామి

అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్​ సర్కార్​ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జి

Read More

గ్రాఫ్ డౌన్ .. 40 మందికి పైగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత

గ్రాఫ్ డౌన్ 40 మందికి పైగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత దశాబ్ది ఉత్సవాల్లో నిలదీస్తున్న జనం ఊరూరా ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు పరిణామాలపై గులాబీ బాస్ ఆరా

Read More