Telangana State
జులై 5 తర్వాత ప్రారంభం కానున్న స్కూళ్లు?
లాక్డౌన్ కారణంగా మూతపడిన స్కూళ్లు జులై 5 తర్వాత తెరవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అది కూడా దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్త
Read Moreరాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్
Read Moreచేనేత కార్మికులను ఆదుకోవాలి: హైకోర్టులో పిల్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది ధాఖలు చేసిన ఈ పిల్ ను కోర్టు వీడియో కాన
Read Moreరాష్ట్రంలో 5 ప్రైవేట్ వర్సిటీలకు పర్మిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదంతో బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.
Read Moreరాష్ట్రంలో కొత్తగా 27 కేసులు.. 40కి చేరిన మరణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమ
Read Moreరాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన వాటిలో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వారితో పా
Read Moreప్రభుత్వం చెప్పిన పంటను వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన
తెలంగాణ రైతులు నియంత్రిత విధానంలోనే వ్యవసాయం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం చెప్పినట్టు పంటను వేసి మంచి ధరను సాధించాలన్నారు. సోమ
Read Moreతెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్..
రాష్ట్రంలో మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కంటై
Read Moreఏ పంట వేయాలి? ఎలా అమ్ముకోవాలి?.. సీఎం వ్యూహం
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట
Read Moreధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్
ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. రికార్డ్
Read Moreకరోనా పై తొలి విజయం సాధించేది తెలంగాణనే
కరోనా పై యుద్ధంలో తెలంగాణనే మొదట విజయం సాధిస్తుందని రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మార
Read Moreపీజీ మెడికల్ సీట్ల ఫీజుల పెంపుపై జూడాల ఆందోళన
హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం
Read Moreసీఎం సహాయనిధికి భారీ విరాళాలు
కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధ
Read More












