Telangana State
రాష్ట్రంలో 15 వారాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
మార్చి 2న ఫస్ట్ కేసు.. ఇప్పుడు 4,974 మర్కజ్ లింక్తో ఒక్కసారిగా పెరిగిన కేసులు మార్చిలో 97 మందికి, ఏప్రిల్లో 941 మందికి వైరస్ ఈ నెలలో ఇప్పటికే 2,
Read Moreమిడతల దండు ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలన్న కేసిఆర్
మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచిఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేంద
Read Moreకరోనా వారియర్స్కు యాంటీబాడీ టెస్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంతవరకు పోయిందో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కరోన
Read Moreడాక్టర్లకు పీపీఈ కిట్లు ఇవ్వాలని ముందే చెప్పాం.. అయినా పట్టించుకోలేదు
దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోడీ ‘ఆత్మనిర్భర భారత్’ కింద రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారన్నారు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క
Read Moreజులై 5 తర్వాత ప్రారంభం కానున్న స్కూళ్లు?
లాక్డౌన్ కారణంగా మూతపడిన స్కూళ్లు జులై 5 తర్వాత తెరవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అది కూడా దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్త
Read Moreరాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్
Read Moreచేనేత కార్మికులను ఆదుకోవాలి: హైకోర్టులో పిల్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది ధాఖలు చేసిన ఈ పిల్ ను కోర్టు వీడియో కాన
Read Moreరాష్ట్రంలో 5 ప్రైవేట్ వర్సిటీలకు పర్మిషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదంతో బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసింది.
Read Moreరాష్ట్రంలో కొత్తగా 27 కేసులు.. 40కి చేరిన మరణాలు
హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమ
Read Moreరాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన వాటిలో 34 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వారితో పా
Read Moreప్రభుత్వం చెప్పిన పంటను వేయండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన
తెలంగాణ రైతులు నియంత్రిత విధానంలోనే వ్యవసాయం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం చెప్పినట్టు పంటను వేసి మంచి ధరను సాధించాలన్నారు. సోమ
Read Moreతెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్..
రాష్ట్రంలో మే 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కంటై
Read More












