కరోనా పై యుద్ధంలో తెలంగాణనే మొదట విజయం సాధిస్తుందని రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలో టీఆర్ఎస్ యువనేత సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పేదలకు నిత్యవసర సరకుల పంపిణీలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని , టీఆర్ఎస్ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాల చారీలు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ…వలస కార్మికులను, పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. ఇదంతా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వలననే సాధ్యమైందని పేర్కొన్నారు.. మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనాపై తెలంగాణనే మొదటి విజయం సాధిస్తుందని, కారణం కేసీఆర్ లాంటి నేత ముఖ్యమంత్రిగా ఉండడమే నని అన్నారు.. వేణుగోపాల చారి మాట్లాడుతూ కరెంట్ చార్జీల విషయంలో కేంద్రం ప్రవేశపెట్ట చూస్తున్న కొత్త విధానాలు తెలంగాణ ప్రభుత్వం పైన పెనుభారంగా మారుతుందని, పూర్తిగా వ్యతిరేకిస్తామని తెలిపారు.
కరోనా పై తొలి విజయం సాధించేది తెలంగాణనే
- తెలంగాణం
- May 9, 2020
లేటెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
- Vamika: మూడేళ్లకే బ్యాట్పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే