Telangana State

ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తోంది

తెలంగాణ ప్రాజెక్టులన్నీ జేబులు నింపుకోవడానికే అని, ప్రాజెక్టుల పేరుతో లూటీ జరుగుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కనీస నాణ్యత లేకుండా నిర్మాణం

Read More

ఆన్ లైన్ క్లాసుల వల్ల ఎలాంటి న్యాయం జరుగుతుంది?: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ లో తరగత

Read More

కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర‌ ప్రభుత్వంపై తెలంగాణ‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది . కరోనా పరీక్షలు చేయకుండా.. జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన

Read More

ధనిక రాష్ట్రమే కానీ..అప్పు 2.90 లక్షల కోట్లు

మిత్తీలు కట్టలేక,స్కీమ్ లకు పైసల్లేక సర్కారు అవస్థలు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు . గత ఆరే

Read More

ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే.!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు సి

Read More

ప్రొఫెసర్ జయశంకర్ నిరంత‌ర కృషిని తెలంగాణ రాష్ట్రం ఎప్ప‌‌టికీ మరచిపోదు

ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని అన్నారు సీఎం కేసీఆర్. ఆ

Read More

ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడూ గ్రామాలు బాగుప‌డ‌వు: సీఎం కేసీఆర్

అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో

Read More

రాష్ట్రంలో 15 వారాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు

మార్చి 2న ఫస్ట్ కేసు.. ఇప్పుడు 4,974 మర్కజ్‌ లింక్‌తో ఒక్కసారిగా పెరిగిన కేసులు  మార్చిలో 97 మందికి, ఏప్రిల్‌‌లో 941 మందికి వైరస్ ఈ నెలలో ఇప్పటికే 2,

Read More

మిడతల దండు ప్రమాదం.. అప్రమత్తంగా ఉండాలన్న కేసిఆర్

మిడతల దండు ప్రమాదం మరో సారి పొంచిఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేంద

Read More

కరోనా వారియర్స్​కు యాంటీబాడీ టెస్టులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంతవరకు పోయిందో తెలుసుకునేందుకు ఓ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కరోన

Read More

డాక్ట‌ర్ల‌కు పీపీఈ కిట్లు ఇవ్వాలని ముందే చెప్పాం.. అయినా పట్టించుకోలేదు

దేశాభివృద్ధి కోసమే ప్రధాని మోడీ ‘ఆత్మనిర్భర భారత్‌’ కింద రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని ప్రకటించారన్నారు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ క

Read More