Telangana
ఇయ్యాల ఢిల్లీలో సీఈసీ భేటీ
హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులపై చర్చ ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ.. నేడు అభ్యర్థులన
Read Moreగల్లీ గల్లీలో గంజాయి .. స్కూళ్లు, కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు
మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్లు.. మత్తులో రేప్లు, మర్డర్లు మైనర్లతో గంజాయి సప్లై చేయిస్తున్న ముఠాలు చాక్లెట్లు, హ్యాష్ ఆయిల్ ర
Read Moreతెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు వీరే
లోక్సభ ఎన్నికల్లో 14 ఎంపీ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది. ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర
Read Moreతెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. 13జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే రేపటి నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని..వెదర్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు ప్రభాకర్ రావు!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటినుండి అజ్ఞతంలో ఉన్న మాజీ ఇంటల
Read Moreనష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలే : కేసీఆర్
పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో రై
Read Moreమూడు నెలల్లోనే తెలంగాణ దిగజారింది : కేసీఆర్
వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ మూడు నెలల్లోనే దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మ
Read Moreఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే : మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించా
Read Moreసీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగాల్సి ఉండగా రేపటికి వాయిదా పడింది. ఢిల్లీ
Read Moreఅందరూ ఓటేసేలా చైతన్య పరచాలి : కలెక్టర్ దాసరి హరిచందన
కలెక్టర్ దాసరి హరిచందన నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా ఎన
Read Moreయాదాద్రిలో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
యాదాద్రి, వెలుగు : జిల్లావ్యాపంగా 323 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్ తెలిపారు. శనివార
Read Moreఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే బాలూనాయక్
కొండమల్లేపల్లి(చింతపల్లి) వెలుగు : తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి వేస్తుందని దేవరకొండ శాసనసభ్యుడు నేనావత్ బాలూనాయక్ అన్నారు. చింతపల్
Read Moreడోర్నకల్లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తాం : రామచంద్రు నాయక్
ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ మరిపెడ, వెలుగు : డోర్నకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తామని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్
Read More












