Telangana
మండుటెండల్లో చల్లటి వార్త.. ఎండ Vs వాన
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతుంటే భారత వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు గుడ్న్యూస్, కొన్ని రాష్ట్రాలకు బ్యాడ్న్యూస్ చెప్పింది. భారత్&z
Read Moreచంద్రబాబు మూర్ఖుడు.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేనేత ఆత్మహత్యలపై సిరిసిల్ల బీఆర్ఎస్ మాట్లాడిన కేసీఆర్.. భూదాన్ పోచంపల్లిలో ఒకే రోజు
Read Moreకాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా? : కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో సజీవ జలధారలను సృష్టించామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేశామని చెప్పారు. నాలుగైదు నె
Read More10లక్షల మందితో తుక్కుగూడ సభ
తుక్కుగూడ సభకు కాంగ్రెస్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 06వ తేదీ శనివారం జరిగే జనజాతర సభకు 10లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా
Read Moreడబుల్ రోల్!.. సీఎంగా, పీసీసీ చీఫ్ గా దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి
అతనొక్కడే.. కానీ రెండు పాత్రల్లో దూసుకుపోతున్నారు. పార్టీని, పాలనను సమన్వయం చేసుకుంటూ లోక్ సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి
Read Moreహామీలపై చేతులెత్తేయడం కాంగ్రెస్కు అలవాటే : హరీష్ రావు
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలను ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని
Read Moreనాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. 200 మంది రాజీనామా
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్గొండ జడ్పీ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులు బీఆర్ఎస్ రాజీనామా చేశా
Read Moreప్రేమించి పెళ్లి చేసుకుంది... అబ్బాయిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిన్రు
ప్రేమ వివాహం చేసుకోని వేరే గ్రామంలో నివాసం ఉంటున్న ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడికి దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్లాపూర్ మ
Read Moreబీ అలర్ట్ : హైదరాబాద్ లో పెరిగిన ఎండలతో రోగాల బారిన జనం
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. వేసవి తీవ్రతకు తట్టుకోలే మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో హ
Read Moreబండి ఫైనాన్స్ కట్టలేదని రాళ్లతో వెంబడించి కొట్టిన్రు
ఖమ్మంలో దారుణం జరిగింది. ఫైనాన్సర్ల వేధింపులకు యువకుడు బలయ్యాడు. టూవీలర్ ఫైనాన్స్ కట్టలేదని రాజస్థాన్ కు చెందిన ఓ యువకుడిని పరిగెత్తించి రాళ్లతో కొట్ట
Read Moreమూడేళ్ల కింద పెద్దపులి..ఇపుడు ఏనుగు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో రైతుపై ఏనుగు దాడిలో చనిపోయాడు. 12 గంటల వ్యవధిలో ఇద్దరు రైతులు మృతి చెందారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగజ్నగర్ ఫ
Read Moreకేసీఆర్ బెదిరింపులకు భయపడే 11 వేల మంది రైతులు ఆత్మహత్య : సంజయ్
రాష్ట్రంలో వరి పంట పండిస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించకుండా.. వరి వేస్తే ఉరి అంటూ కేసీఆర్ చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది రైతులు ఆత్మహత్
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మరిపెడ/ తొర్రూరు/ బచ్చన్నపేట, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
Read More












