Telangana
Summer Alert : ఎండాకాలంలో వడ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
ఎండాకాలంలో వడదెబ్బ ఎవరికైనా తగలొచ్చు. కాబట్టి ఎండ ఉన్నన్ని రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమ్మర్లో ఆరోగ్యంగా ఉండొచ్చు. • ఎండ ఎక్కువగ
Read Moreకార్పొరేటర్ల చేరికలతో గ్రేటర్ లో కాంగ్రెస్ బలోపేతం
జీహెచ్ఎంసీలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్వైపు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లోపు కారు దిగి, హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే
Read Moreకేసీఆర్.. నీలెక్క ఫామ్ హౌస్ లో పండుకుంటలే: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ఆర్థిక, సహజ వనరులను కేసీఆర్, ఆయన కుటుంబం దోచుకోవడంతో వంద ఏండ్ల వరకు రాష్ట్రం కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రె
Read Moreరైతుబంధు పైసలు పదిరోజుల్లో ఎప్పుడేసినవ్ కేసీఆర్: కడిగిపారేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్తో కరువు వచ్చిందంటూ కేసీఆర్ చేసిన కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కరువుతోపాటు రూ.7లక్షల కోట్ల అప్పును వారసత్వంగా కేసీఆర్ ఇచ్చిపోయ
Read Moreసైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం
హనుమకొండ, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడితే వెంటన
Read Moreగంజాయి సప్లై చేస్తున్న యువకుల అరెస్ట్
కాటారం, వెలుగు: గంజాయి సప్లై చేస్తుండగా, నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డ సంఘటన మంగళవారం జరిగింది. కాటారం సీఐ నాగార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreనష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలి : ప్రజాపంథా నాయకులు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని నిజాంసాగర్ కాలువ తెగి పోవడంతో నష్టపోయిన కెనాల్ కట్ట వాసులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా
Read Moreఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
రఘునాథపల్లి, వెలుగు: రఘునాథపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో
Read Moreనిజామాబాద్ @ 41 డిగ్రీలు
నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం టైంలో పట్టణంలోని రోడ్లన్నీ ఖాళీగా కానిపిస్తున్నాయి. బయటకు వె
Read Moreవరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
బోధన్,వెలుగు: రైతులు వరి కోనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్దుర్కి సొసైటీ సెక్రటరి ఈర్వంత్ సూచించారు. మంగళవారం బోధన్
Read Moreనకిలీ విత్తనాలు ఇచ్చారని రైతుల ఆందోళన
బీర్కూర్, వెలుగు: బీర్కూర్ కు చెందిన ‘మన గ్రోమోర్’ లో తమకు నకిలీ విత్తనాలు ఇచ్చారని మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు
Read More7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కామారెడ్డి, వెలుగు : బాన్సువాడ టౌన్ గౌలిగూడ కాలనీలోని రహీమ్ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం &nbs
Read Moreఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పై.. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
హైదరాబాద్: నగరంలో లేట్ నైట్ వరకు నడుపుతున్న క్లబ్ లపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బుధవారం తెల్లవారుజామున బేగంపేట్ ఎయి
Read More












