యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలోకి డ్యూటీలు చేసే సిబ్బంది తమ సెల్ఫోన్లను తేవడాన్ని నిషేధిస్తూ ఈవో భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టులతో పాటు ప్రధానాలయంలో డ్యూటీ చేసే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాలుగో తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసులు, హోంగార్డులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సెల్ఫోన్లు తీసుకురావొద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు మంగళవారం నుండే అమల్లోకి వస్తాయని చెప్పారు.
గుట్ట ఆలయంలోకి సెల్ఫోన్లు తేవొద్దు: ఈవో భాస్కర్ రావు
- నల్గొండ
- April 9, 2024
మరిన్ని వార్తలు
-
యువ ఎమ్మెల్యేలకు టాస్క్ .. ప్రతిష్ఠాత్మకంగా మారిన పార్లమెంట్ఎన్నికలు
-
తెలంగాణలో పోలీస్ రాజ్యం ... బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్రెడ్డి
-
ఆగస్టు 15 నాటికి రుణమాఫీ .. చేయకపోతే సీఎం చెప్పినట్టు ప్రజల ముందుకురాం: మంత్రి వెంకట్రెడ్డి
-
భువనగిరిలో నువ్వా? నేనా?.. మూడో విజయం కోసం కాంగ్రెస్ తహతహ
లేటెస్ట్
- వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- అధికారం పోయినా అహంకారం తగ్గలేదు : రఘునందన్ రావు
- గౌతోజిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ క్యాంప్
- ట్రేడింగ్ పేరిట రూ. 14 లక్షలు కొట్టేశారు
- డంప్ యార్డ్ పొగతో ఉక్కిరి బిక్కిరి..పలువురికి అస్వస్థత
- ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు అల్ మక్తోమ్
- బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్రు : రామచందర్ రావు
- పోలింగ్పై ఎండల ఎఫెక్ట్ పడకుండా జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్
- ఎండల ఎఫెక్ట్.. ఏసీ స్టడీ హాల్స్ కు క్యూ
- పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...