Telangana
పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి : శ్రీధర్బాబు
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. ‘‘యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి,
Read Moreతుక్కుగూడ సభ సక్సెస్ తో ఫుల్ జోష్.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలం
తుక్కుగూడ జన జాతర సభ సక్సెస్ కావడంతో రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఆశించినట్టు
Read Moreఆటో ప్రమాద ఘటనలో మరో టీచర్ మృతి
సూర్యాపేట, వెలుగు : జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ సమీపంలో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ఈనెల 4న లారీని ఆటో డీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతోపాటు ఓ చ
Read Moreజడ్పీ సమావేశం రసాభాస
అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం సభ్యులను సముదాయించిన చైర్మన్ నల్గొండ అర్బన్, వెలుగు : జడ్ప
Read Moreటీచర్ల ప్రమోషన్ లో మస్తు అనుమానాలు
టీచర్ల ప్రమోషన్లకు కచ్చితంగా ‘టెట్’క్వాలిఫై అవ్వాలన్న అంశంపై ఇంకా అయోమయం నెలకొంది. ప్రధానంగా హెడ్మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజీ పండింట్ల
Read Moreలేబర్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
ములుగు, వెలుగు : లేబర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ములుగులో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ములుగులోని గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన వైద్యశ
Read Moreకాశీబుగ్గలో స్ట్రీట్ ఫైటింగ్ కలకలం
కాశీబుగ్గ, వెలుగు : కాశీబుగ్గ సర్కిల్లో ఆదివారం స్ర్టీట్ ఫైటింగ్ కలకలం రేపింది. కాశీబుగ్గ పెద్ద మోరీ వద్ద దాదాపు పదిమంది ఆక
Read Moreమహదేవపూర్ లో పరిశ్రమలు నెలకొల్పుతాం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మహదేవపూర్,వెలుగు : స్థానికంగా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి మహదేవపూర్ మం
Read Moreవర్ధన్నపేట మండలంలో..రెండు ఇసుక ట్రాక్టర్ల ఢీ
వర్ధన్నపేట, వెలుగు : వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు ఇసుక ట్రాక్టర్లు ఆదివారం ఢీకొన్నాయి. &
Read Moreకరెంట్ షాక్ తో సుతారి కూలీ మృతి
మధిర, వెలుగు: కరెంట్ షాక్ తో సుతారి కూలీ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధి
Read Moreమున్నేరు చెక్ డ్యామ్ లో వాటర్ లెవెల్ పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం దానవాయిగూడెం మున్నేరు చెక్ డ్యామ్, కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెం ఫిల్టర్ బెండ్లను, వాటర్ లెవ
Read Moreమిషన్ భగీరథను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక అల
పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండలం తోగ్గూడెం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆదివారం సందర్శించారు. గ్రిడ్ నుంచ
Read Moreఖమ్మంలో మయూరి హాస్పిటల్ సీజ్
ఖమ్మం టౌన్,వెలుగు : పర్మిషన్ లేకపోయినా అబార్షన్లు చేస్తున్న మయూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్ చేసి, యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చ
Read More












