V6 News

Telangana

రంగాపురంలో పంటల పరిశీలించిన అమెరికన్లు

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం విలేజ్ లో ఆదివారం అమెరికా దేశస్తులు  ఎలీష్ బెల్స్,మ్యాతుస్ జాకబ్ &nbs

Read More

మినీ మేడారం జాతర హుండీల తరలింపు

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరిగిన మినీ మేడారం జాతరలో ఏర్పాటుచేసిన హుండీలన

Read More

త్రీ వీలర్ ను తప్పించబోయి డివైడర్ పైకి వెళ్లిన ఆర్టీసీ బస్సు..

ఆత్మకూరు, (దామెర) వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ, ఓగ్లాపూర్ మధ్య నేషనల్ హై వే మీద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆదివ

Read More

మహబూబాబాద్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం

మహబూబాబాద్​ అర్బన్​, వెలుగు:  పట్టణంలో బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం  

Read More

రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

సత్తుపల్లి, వెలుగు :  కాంట్రిబ్యూషన్ పెన్షన్ తో కుటుంబాలు గడవని రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు

Read More

కేసీఆర్​ నిర్వాకంతోనే కాలేశ్వరం కూలుతోంది : వెంకటరమణారెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ/మణుగూరు, వెలుగు : గత సీఎం కేసీఆర్ నిర్వాకంతోనే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే  పరిస్థితికి చేరిందని కామారెడ్డి ఎమ్మెల

Read More

ఇల్లెందులో రెండు ఇండ్లలో చోరీ

ఇల్లెందు, వెలుగు : రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన ఇల్లెందు మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని తిలక

Read More

పెండింగ్‌ మెస్‌ చార్జీలు విడుదల చేయాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన

ఖమ్మం టౌన్, వెలుగు :  ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన

Read More

గుండాలకు చేరుకున్న పగిడిద్దరాజు

గుండాల, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యపలగడ్డ గ్రామం నుంచి ములుగు జిల్లా మేడారం వెళ్లిన సమ్మక్క భర్త పగి డిద్దరాజు ఆదివారం య

Read More

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి

జడ్చర్ల, వెలుగు:  పోలేపల్లి సెజ్​లో ఎవర్​ ట్రోజన్​ కంపెనీలో డ్యూటీ చేసి బైక్​పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్​లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్  

Read More

బీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదు : కాయితి విజయ భాస్కర్ రెడ్డి

కల్వకుర్తి, వెలుగు: బీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదని కల్వకుర్తి బ్లాక్  కాంగ్రెస్  అధ్యక్షుడు కాయితి విజయ భాస్కర్ రెడ్డి విమర్శించ

Read More

ఉద్యోగులకు పెండింగ్ డీఏలను ప్రకటించాలి : కె జంగయ్య

వనపర్తి టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్  రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య డిమాండ్

Read More

ప్రమాదవశాత్తు జింక మృతి

మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మండలంలోని గాజులపేట అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిన జింకను కుక్కలు వెంబడించడంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి పాలమూరు యూని

Read More