Telangana
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి : ముఖేశ్
బెల్లంపల్లి రూరల్, వెలుగు : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముఖేశ్అన్నారు. శనివార
Read Moreజీహెచ్ఎంసీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్లు
హైదరాబాద్, వెలుగు: సిటీలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన ట్
Read Moreరాజ్యాంగం ద్వారానే జీఓలు, హక్కులు దక్కాయ్: ప్రొ. కోదండరాం
ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగం ద్వారానే హక్కులు, జీఓలు దక్కాయని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. రాజ్యాంగం లేకుంటే బాగుండు అనుకునే నేతలు, వ్యక్తులు ఉన్నారన
Read Moreఆర్య సమాజ్ రక్షణ అందరి బాధ్యత: రాందేవ్బాబా
నల్గొండ అర్బన్, వెలుగు: ప్రజలకు వేద మార్గాన్ని చూపిన ఆధునిక మహర్షి ఆర్య సమాజ వ్యవస్థాపకులు దయానంద సరస్వతి అని యోగా గురువు రాందేవ్ బాబాఅన్నారు. శనివార
Read Moreస్నేహ శబరిశ్ తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ
హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరీశ్ తిరిగి జీహెచ్ఎంసీకి బదిలీ అయ్యారు. శుక్రవారం ఆమెను కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గ
Read Moreలోక్సభ అభ్యర్థులపై కాంగ్రెస్ స్పీడప్.. 10 మందితో ప్రపోజల్ లిస్ట్
సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్ మరో 7 స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలని నిర్ణయం స
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ ఫ్యామిలీకే కామధేను : ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే కామధేనువని, రాష్ట్ర రైతాంగానికి కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మేడిగ
Read Moreస్థానిక నేతలకు మేం అన్యాయం చేయం : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పటిష్ట పరిచిన గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నిర్వీర్యమయ్యాయని బీసీ వెల్ఫేర్, ట్ర
Read Moreతెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్లో ఫ్రీ కోచింగ్
తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలోని 12 ఎస్సీ
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
నెక్కొండ/ఇల్లందు, వెలుగు: అప్పుల బాధ తట్టుకోలేక రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు సూసైడ్ చేసుకున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల
Read Moreబండి సంజయ్ను బీజేపీ నుంచి బహిష్కరించాలి: తెలంగాణ గౌడ సంఘం డిమాండ్
బషీర్ బాగ్, వెలుగు: ఎంపీ బండి సంజయ్ను బీజేపీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావుగౌడ్ డిమాండ్ చేశారు. సభ్య
Read Moreబల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉన్న15 పదవులకు 15 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో స్టాండింగ్ కమిటీ సభ్యులుగ
Read More












