Telangana
రంగాపురంలో పంటల పరిశీలించిన అమెరికన్లు
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం విలేజ్ లో ఆదివారం అమెరికా దేశస్తులు ఎలీష్ బెల్స్,మ్యాతుస్ జాకబ్ &nbs
Read Moreమినీ మేడారం జాతర హుండీల తరలింపు
మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరిగిన మినీ మేడారం జాతరలో ఏర్పాటుచేసిన హుండీలన
Read Moreత్రీ వీలర్ ను తప్పించబోయి డివైడర్ పైకి వెళ్లిన ఆర్టీసీ బస్సు..
ఆత్మకూరు, (దామెర) వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ, ఓగ్లాపూర్ మధ్య నేషనల్ హై వే మీద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఆదివ
Read Moreమహబూబాబాద్లో ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పట్టణంలో బొడ్రాయి వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామ, కుల దేవతల వద్ద బోనాలు చెల్లించారు. మూడు రోజుల క్రితం  
Read Moreరిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి
సత్తుపల్లి, వెలుగు : కాంట్రిబ్యూషన్ పెన్షన్ తో కుటుంబాలు గడవని రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు
Read Moreకేసీఆర్ నిర్వాకంతోనే కాలేశ్వరం కూలుతోంది : వెంకటరమణారెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ/మణుగూరు, వెలుగు : గత సీఎం కేసీఆర్ నిర్వాకంతోనే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి చేరిందని కామారెడ్డి ఎమ్మెల
Read Moreఇల్లెందులో రెండు ఇండ్లలో చోరీ
ఇల్లెందు, వెలుగు : రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన ఇల్లెందు మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిలక
Read Moreపెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేయాలని పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నిరసన
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ మెస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన
Read Moreగుండాలకు చేరుకున్న పగిడిద్దరాజు
గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యపలగడ్డ గ్రామం నుంచి ములుగు జిల్లా మేడారం వెళ్లిన సమ్మక్క భర్త పగి డిద్దరాజు ఆదివారం య
Read Moreరూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
జడ్చర్ల, వెలుగు: పోలేపల్లి సెజ్లో ఎవర్ ట్రోజన్ కంపెనీలో డ్యూటీ చేసి బైక్పై ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన పసుపుల చంద్రశేఖర్
Read Moreబీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదు : కాయితి విజయ భాస్కర్ రెడ్డి
కల్వకుర్తి, వెలుగు: బీజేపీతో ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమీ లేదని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ భాస్కర్ రెడ్డి విమర్శించ
Read Moreఉద్యోగులకు పెండింగ్ డీఏలను ప్రకటించాలి : కె జంగయ్య
వనపర్తి టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య డిమాండ్
Read Moreప్రమాదవశాత్తు జింక మృతి
మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: మండలంలోని గాజులపేట అటవీ ప్రాంతం నుంచి తప్పిపోయి వచ్చిన జింకను కుక్కలు వెంబడించడంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి పాలమూరు యూని
Read More













