Telangana
విచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. జనవరి 15వ తేదీ సోమవారం కవితకు నాలుగోసారి ఈడీ సమన్లు జారీ
Read Moreఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు
ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16వ
Read Moreకూల్చే కుట్రలు చేస్తే.. తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తరు:అద్దంకి దయాకర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే
Read Moreగిరిజనుల అభివృద్ధి కోసం పీఎం జన్మన్ కార్యక్రమం: కిషన్ రెడ్డి
18 రాష్ట్రాలలో గిరిజనులకు న్యాయం జరగలేదని.. గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు దిశగా పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నార
Read Moreనాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని వెడ్మ బొజ్జు పటేల్ సూచన
గుడిహత్నూర్, వెలుగు: నాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. వచ్చే నెల 9న జాతర ప్రారంభం కా
Read Moreచివరి తడికి సాగు నీరందిస్తాం : జూపల్లి కృష్ణారావు
వనపర్తి/ మదనాపురం, వెలుగు: బీమా లిఫ్ట్ కింద రైతులు సాగు చేసిన పంటలకు చివరి తడికి నీరు అందిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో పంటలు ఎండనివ్వమని మంత్రి
Read Moreఖమ్మంలో జోడో న్యాయ యాత్ర సంఘీభావ ర్యాలీ
ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జూడో న్యాయ యాత్ర సందర్భంగా లీడర్లు ఆదివారం ఖమ్మంలో, పాల్వంచలో భారీ ర్యాలీ నిర
Read Moreసంస్కృతి, సంప్రదాయాల మేళవింపే సంక్రాంతి : కూనంనేని సాంబంశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సంస్కృతి, సంప్రదాయాల మేళవింపే సంక్రాంతి పండుగ అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం పట్టణం ప
Read Moreమహిళల అభ్యున్నతే మోదీ లక్ష్యం : పీవీ శ్యాంసుందర్రావు
యాదాద్రి, వెలుగు: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు చెప్పారు. &nb
Read Moreమోదీ పాలనలో దేశం తిరోగమనం
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రధాని మోదీ హయాంలో దేశం ఆర్థికంగా తిరోగమనం చెందుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలోని ఇందిరాభవన్లో ఆదివ
Read Moreకొండలమ్మ ఆలయానికి సీసీ రోడ్డు వేయండి : టీడీపీ నాయకులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కొండలమ్మ గుట్టపై కొలువైన కొండలమ్మ తల్లి ఆలయానికి సీసీ రోడ్డు వేయాలని టీడీపీ నాయకులు కో
Read Moreప్రజా గ్రంథాలయాన్ని మోడల్గా తీర్చిదిద్దుతాం
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని ప్రజా గ్రంథాలయాన్ని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ఓఎస్డీ వ
Read Moreమేడారంలో మెడికల్ క్యాంప్
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు స్థానిక టీటీడీ కల్యాణమండపంలో మెడికల్ క్యాంప్&
Read More












