Telangana
పరిగిలో త్వరలో నేవీ ప్రాజెక్టు పనులు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: పరిగి నియోజకవర్గం దామగుండం ఫారెస్ట్ ఏరియాలో ఇండియన్ నేవీ ప్రాజెక్టుకు చెందిన ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనులు ప్రారంభం కానున
Read More'బిర్యానీ మ్యాగీ' కాంబో.. 4వేలకు పైగా వ్యూస్.. వీడియో వైరల్
ఇటీవలి కాలంలో పాత వంటకాలకు మరింత రుచిని తెచ్చేందుకు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అందులో చాక్లెట్లు, పండ్లు, పానీ పూరీలు, ఐస్ క్రీం లాంటివి జోడించి వంటక
Read Moreవందే భారత్ ఎక్స్ప్రెస్లో సిగరెట్ తాగిన ప్రయాణికుడు.. ఆగిపోయిన రైలు
ముంబై-జల్నా వందే భారత్ ఎక్స్ప్రెస్లో టాయిలెట్లో పొగ తాగుతున్న ఓ ప్రయాణికుడు అలారం మోగేలా చేసి, ఆటోమేటిక్ మంటలను ఆర్పే యంత్రాన్ని ప్ర
Read Moreఐఅండ్ పీఆర్ లో ఏం జరిగింది?..500 కోట్ల వరకు మిస్ యూజ్ అయినట్లు టాక్!
ఎన్నికల వేళ నిధుల దుర్వినియోగం అప్పటి అధికార పార్టీకి అధికారుల మద్దతు రూల్స్ కు విరుద్ధంగా సోషల్ మీడియాకు యాడ్స్! డిజిటల్ మీడియా పేరుతో భారీగ
Read Moreఎనర్జీ ఫుడ్ : ఉదయాన్నే ఉత్సాహం రావాలంటే ఇవి తినండి.. తాగండి
ప్రకృతి మాత మనకు సమృద్ధిగా పండ్లు, కూరగాయలు, గింజలు, సుగంధ ద్రవ్యాలను బహుమతిగా ఇచ్చినందుకు మనం నిజంగా చాలా అదృష్టవంతులం. సరైన ఆహారాన్ని ఎంచుకోవడం వ్యా
Read Moreచీమల చట్నీకి పేటెంట్ తీసుకున్న రాష్ట్రం
ఒడిశా దాని గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన బీచ్లు, రుచికరమైన సముద్రపు ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. అయినప్పటికీ, ఈ ఆహార ప్రపంచంలో అందరి దృష్
Read Moreబంపర్ ఆఫర్ ప్రకటించినా.. ఆసక్తి చూపని వాహనదారులు
తెలంగాణలో పెండింగ్ చాలాన్లపై ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించినా.. వాహనాదారులు మాత్రం పేమెంట్స్ కు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబర్
Read Moreరాహుల్ గాంధీ న్యాయ యాత్రకు అనుమతి ఇచ్చేది లేదు : మణిపూర్ సర్కార్
జనవరి 14న మణిపూర్ లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హప్తా కాంగ్జేబుంగ్లో ప్రారంభం కావాల్సిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభిం
Read Moreయువతి మిస్సింగ్.. 18 రోజులైనా వీడని మిస్టరీ
కన్న కూతురు ఒక్కరోజు కళ్లముందు లేకపోతేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. ఆమె ఎక్కడికి వెళ్లిందని ఆరా తీస్తారు. ఒకవేళ జాబ్, బిజినెస్ పర్పస్ లో ఇతర ప్రాంతా
Read Moreఅదానీ వావ్ : ఐదేళ్లలో 2 లక్షల కోట్లు.. లక్ష ఉద్యోగాలు ఇస్తా
రానున్న ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో గుజరాత్లో రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్లు వెల్లడి
Read Moreటీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల.. రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
టీఎస్పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపిం
Read Moreప్రపంచ హిందీ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటామంటే..
భారతదేశం జాతీయ భాష అయిన హిందీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది సంస్కృతి, వారసత్వం విషయంలో గొప్ప భాష మాత్రమే కాకుండా.. దేశంలోని విభ
Read Moreదాడులకు పాల్పడితే ఊరుకోం.. కఠిన చర్యలు తీసుకుంటాం : ఎండీ సజ్జనార్
ఆర్టీసీ సిబ్బందిని దూషించటం, దాడులు చేయటం వంటివి చేస్తే.. సహించేదే లేదన్నారు ఎండీ సజ్జనార్. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరా
Read More












