Telangana
వన్య ప్రాణులకు హాని చేయొద్దని అవగాహనా కార్యక్రమాలు
కాగజ్గనర్/దహెగాం/కడెం, వెలుగు: రెండు పెద్ద పులుల వరుస మరణాలతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విషాహారం పెట్టి పులులను చంపినట్లు తేలడంతో అవగాహనా
Read Moreగ్రేటర్ వరంగల్లో ఆటో డ్రైవర్ను బలిగొన్న మ్యాన్హోల్
16వ డివిజన్ కీర్తినగర్ బొడ్రాయి వద్ద ఘటన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణం ఐదు నెలల నుంచీ ఓపెనే... అధికారులకు చెప్పినా పట్టించుకో
Read Moreశోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్త.. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి
సికింద్రాబాద్,వెలుగు: సినీ నటుడు శోభన్ బాబు విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం శోభన్ బాబు 88వ జయం
Read Moreబీఆర్ఎస్కు అంత శక్తి లేదు ; పొన్నం ప్రభాకర్
మేమేం అంత వీక్గా లేం.. కూల్చుడు మాటలు బంజేయాలి: పొన్నం సంజయ్ జ్యోతిషం చదివాడని తెలియదు ఆయన దేశంలోనే నంబర్వన్ విఫల ఎంపీ అని కామెంట్ స్
Read Moreఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఇద్దరి అరెస్టు
వికారాబాద్, వెలుగు: ఆన్లైన్లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు వికారాబాద్ పట్టణంలో పట్టుకున్నారు.
Read Moreపులుల మరణానికి ఆదివాసీలపై కేసులా? మానవ హక్కుల వేదిక డిమాండ్
ఆసిఫాబాద్, వెలుగు: కాగజ్ నగర్ మండలం దరిగాం అడవిలో పులుల మృతికి బాధ్యులను చేస్తూ ఆదివాసీ యువకులపై కేసులు మోపడం అన్యాయమని, వారిని వెంటనే విడుదల చేయాలని
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర
లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం: సంజయ్ కాంగ్రెస్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నరు కేటీఆర్ను తిడితే పొన్నంకు ఎందుకు బాధ? ఆయన ఎవరి కోసం
Read Moreచైనా మాంజాను బహిష్కరించాలి.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి
మెహిదీపట్నం, వెలుగు: చైనా మాంజాను బహిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడామని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి అల్వాల ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర ప్రభుత్
Read Moreహెచ్ఎండీఏలో.. కొత్త జోన్లు అయ్యేనా?
సిటీలో పెరిగిపోతున్న లే అవుట్లు, బిల్డింగ్పర్మిషన్ల దరఖాస్తులు కొత్తగా మరో రెండు జోన్ల ఏర్పాటుకు నిర్ణయించినా పెండింగే.. కా
Read Moreపట్నానికి పండుగ శోభ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో సంక్రాంతి సంబురాలు ఆదివారం తెల్లవారు జామున భోగిమంటలతో షురూ అయ్యాయి. మూడు రోజులు జరిగే వేడుకల్లో సిటీవాసులు ఉత్సాహంగా
Read Moreకొండగట్టు ఆలయంలో ఘనంగా గోదా రంగనాథుల కల్యాణం
కొండగట్టు,వెలుగు: కొండగట్టు ఆలయంలో గోదాదేవి–రంగనాథుల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అధికారులు కల్యాణ
Read Moreమిల్లర్ల మెడకు సీఎమ్మార్ ఉచ్చు.. బీఆర్ఎస్ హయాంలో భారీగా అక్రమాలు
డిఫాల్ట్ మిల్లులపై క్రిమినల్ కేసులు ఈ నెల 30లోగా బియ్యం ఇవ్వని మిల్లర్ల ఆస్తుల జప్తునకు ఏర్పాట్లు
Read Moreకామారెడ్డి మున్సిపాలిటీలో మారుతున్న సమీకరణాలు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలం పెంచుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి కౌన్సిలర్ల క్యూ కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మ
Read More












