Telangana
ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్
సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతుంది. అన్ని చోట్ల 28 శాతంపైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. సాయంత్రం 5 గ
Read Moreరేవంత్, సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం
ములుగు, వెలుగు : కాంగ్రెస్ నాయకులు, రైతులు మంగళవారం ములుగులో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వడ్లను మద్దతు ధరకు
Read Moreఅయోధ్య వరకు యువకుల సైకిల్ యాత్ర
పిట్లం, వెలుగు : సైకిల్పై అయోధ్యకు వెళుతున్న యువకులకు పిట్లంలో స్థానికులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రోజుల్లో
Read Moreపీఏసీఎస్ కోఆప్షన్ సభ్యుడి ఎన్నికకు తీర్మానం
స్టేషన్ఘన్పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ పీఏసీఎస్పాలక కమిటీలో 6వ టీసీ డైరెక్టర్పోస్టు 3 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. దానికి కోఆప్షన్ మె
Read Moreఅక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలి : జూపల్లి కృష్ణారావు
నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు : జిల్లాలో అక్రమ మైనింగ్ను ఉపేక్షించబోమని రాష్ర్ట ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి, ఉమ్మడి నిజామాబాద్
Read Moreపార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : కుందూరు జానారెడ్డి
మిర్యాలగూడ, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జానారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాల
Read Moreక్యాంప్లోనే భువనగిరి బీఆర్ఎస్ కౌన్సిలర్లు
యాదాద్రి, వెలుగు : భువనగిరి బీఆర్ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు క్యాంప్లోనే కొనసాగుతున్నారు. మున్సిపల్చైర్మన్ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చై
Read Moreపాలమూరును కమ్మేసిన పొగమంచు..రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు
హన్వాడ/జడ్చర్ల టౌన్/గండీడ్/బాలానగర్/నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాను పొగ మంచు కమ్మేసింది. తెల్లారినా సూరీడు పొడవలేదు. ఉదయం తొమ్మి
Read Moreనాగర్ కర్నూల్ లో.. తప్పించుకున్న దొంగలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ప్లాస్టిక్ పైపులు, విద్యుత్ తీగలు చోరీ చేసిన దొంగలు వాటిని అమ్మడానికి వచ్చి పోలీసులను చూసి పరరయ్యారు. పోలీసుల
Read Moreకంపు కొడుతున్న కురుమూర్తి ఆలయ పరిసరాలు
చిన్నచింతకుంట, వెలుగు : కురుమూర్తి ఆలయం నిరాదరణకు గురవుతోంది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల ద్వారా కోట్లలో ఆదాయం వస్తున్నా.. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మాత్
Read Moreకరివేన ప్రాజెక్టును చూసి మురవాల్సిందేనా!
అడ్డాకుల, వెలుగు : కరివేన ప్రాజెక్టు నీటిని వాడుకోవడానికి కెనాల్స్ లేవని, వాటి కోసం భూమి సేకరించలేదని ఇరిగేషన్ ఆఫీసర్లు చెప్పడంతో విస్తు పోయానని ఎమ్
Read Moreహైమన్ డార్ఫ్ భవన నిర్మాణ పనులు కంప్లీట్ చేయాలి
ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ జైనూర్, వెలుగు : హైమన్ డార్ఫ్ భవన్ నిర్మాణ పనులు జనవరిలోగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో చాహత్ బాజ్ పాయ్ ఆఫీసర్లను ఆద
Read Moreఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలి
నిర్మల్, వెలుగు : దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ లోని ప్రజా సంఘాల కార్
Read More












