Telangana
న్యూఇయర్ ఎఫెక్ట్.. బాంబులు పెట్టి పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపు కాల్
డిసెంబర్ 30న సాయంత్రం ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడుతామని పోలీసులకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్ అందు
Read Moreబీఆర్ఎస్ కార్పొరేటర్ శ్రీ విద్య చౌదరిపై కేసు నమోదు..
బీఆర్ఎస్ కార్పొరేటర్ పై కేసు నమోదు అయ్యింది. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న సర్వే నంబర్ 92లో 415 గజాల విలువైన భూమిని 12వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొర
Read Moreకామారెడ్డి జిల్లాలో.. 2023 సంవత్సరంలో భారీగా పెరిగిన దొంగతనాలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో ఈ యేడు దొంగతనాలు పెరిగాయి. మర్డర్ కేసులు గతేడాది కంటే తగ్గాయి. ఓవరల్గా నిరుడి కంటే ఈ ఏడాది నేరాలు తగ్గినట్ల
Read Moreప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి : ఎం.ప్రశాంతి
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించే దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
Read Moreగగ్గలపల్లి శివారులోని సోలార్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని సోలార్ ప్లాంట్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్ ఆవరణల
Read Moreఅర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందిస్తాం : దామోదర రాజనర్సింహా
రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో అర్హులందరికీ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన
Read Moreమహబూబ్నగర్లో మహిళలపై నేరాలు తగ్గినయ్ : రక్షిత కే మూర్తి
వనపర్తి, వెలుగు: జిల్లాలో పోలీస్ శాఖ కృషితో మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రక్షిత కే మూర్తి తెలిపారు. శనివారం జి
Read Moreములుగులో నేరాలు పెరిగినయ్ : ఎస్పీ గౌస్ ఆలం
గతేడాదితో పోలిస్తే 7.94 శాతం పెరిగిన క్రైమ్స్ మేడారం జాతరను
Read Moreప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి : పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల కలెక్టర్పమేలా సత్పతి సూచించారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తులు నమ
Read Moreఅదాలత్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 92,979కేసులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 92,979కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవాధికా
Read Moreరేషన్ కార్డుదారులకు అలర్ట్.. జనవరి 31చివరి తేదీ
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుదారులు 2024 జనవరి 31వ తేదీలోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత
Read Moreసీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే పీడీ యాక్ట్
మిల్లర్లకు కలెక్టర్ వార్నింగ్ నాగర్కర్నూల్, వెలుగు: ఎఫ్సీఐకి సకాలంలో సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లులపై పీడీ యాక్ట్ బుక్
Read Moreఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ తో నకిలీ మందుల తయారీ..
హైదరాబాద్ : ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ తీసుకుని నకిలీ మందుల తయారు చేస్తున్న ఫార్మా కంపెనీ గుట్టు రట్టు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. డిస
Read More












