Telangana
తీర్థం పేరిట యాసిడ్ పోసి... 11 మందిని చంపేసిండు
తీర్థం పేరిట యాసిడ్ పోసి 11 మందిని చంపేసిండు గుప్త నిధుల పేరిట మాయమాటలు అడ్వాన్సుగా ప్లాట్లు, జాగాల రిజిస్ట్రేషన్ ఏపీ, తెలంగాణ, కర్నాటకల
Read Moreఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. డిసెంబర్ 12వ తేదీ మంగళవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సారధ్యంలో ఏడుగురు ఎంఐఎం ఎమ్మ
Read Moreకిక్కు దిగాలి : తెలంగాణలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలే దిశగా అడుగులు వేస్తుంది. బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చే
Read Moreరూ. 60 వేల దిగువకు పడిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు ఇది ఖచ్చితంగా శుభవార్తేనని చెప్పాలి. ఇటీవల వరుసగా పెరుగుతూ జీవన కాల గరిష్ఠ స్థాయిని తాకి బంగారం ధరలు క్రమంగా మళ్లీ దిగివస్తున్నా
Read Moreసీఎం రేవంత్ రెడ్డి సెక్రెటరీగా షానవాజ్ ఖాసీం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీగా షానవాజ్ ఖాసీం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి 2023 డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేశా
Read Moreవచ్చే ఏడాది (2024) పబ్లిక్ హాలిడేస్ ఇవే : 27 రోజులు ఎంజాయ్
వచ్చే ఏడాది.. 2024 సంవత్సరానికి సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. 27 పబ్లిక్ హాలిడేస్ ఇచ్చింది. వీటికితోడు మరో 25 రోజులను ఆప్షనల్ సెలవులుగా నిర్
Read Moreపంట నష్టానికి రూ.53 చెల్లింపు.. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ రైతు లేఖ
ఖరీదైన మంచి నీళ్ల బాటిల్ కూడా వెయ్యి రూపాయలు ఉంటుంది.. ఖరీదైన కాఫీ, టీ కూడా వందల్లో ఉంటుంది.. టిఫిన్ చేయాలన్నా కనీసంలో కనీసం వంద రూపాయలు అవుతుంది.. ఓ
Read Moreఐటీలో ఏం జరుగుతోంది : కాగ్నిజెంట్ హైదరాబాద్, బెంగళూరులోని ఆఫీసు ఆస్తులు అమ్మకం
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ బెంగళూరు, హైదరాబాద్లోని తన కార్యాలయ ఆస్తులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుం
Read Moreగూగూల్ 25ఏళ్ల చరిత్రలో.. ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఈ స్టార్ క్రికెటర్ గురించే..
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అభిమానుల సంఖ్యకు హద్దులు లేవు. ఈ విషయంలో ఈ దిగ్గజ బ్యాటర్ ను బీట్ చేయడం చాలా కష్టమని చాలా మంది భావిస్తుంటారు కూడా.
Read Moreఇది సీఎం కుట్రే.. అర్థరాత్రి గవర్నర్ కాన్వాయ్ పై విద్యార్థుల దాడి
తన వాహనంపై జరిగిన దాడిపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఘాటుగా స్పందించారు. తనపై భౌతిక దాడి చేయించేందుకు ముఖ్యమంత్రి విజయన్ కుట్ర పన
Read Moreఏనుగుల గుంపు.. పంటలన్నీ నాశనం
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులకు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న గజ రాజులు.. మరోసారి పంటల
Read MoreSuper Food : గోరు చిక్కుడు తింటే మనసు ప్రశాంతంగా ఉంటుందట
చాలా మంది ప్రజలు తినడానికి ఇష్టపడని కూరగాయలలో గోరు చిక్కుడు ఒకటి. కానీ దీని వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలిస్తే వీటిని మీ రోజూ వార
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పోలీస్ బందోబస్త్
నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సోమవారం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఇండ్లను ఆక్
Read More












