Telangana

పార్లమెంటరీ మీటింగ్.. మోదీకి స్టాండింగ్ ఒవేషన్.. సత్కరించిన నేతలు

భారతీయ జనతా పార్టీ తన ఎంపీలందరితో సభా కార్యకలాపాలను పునఃప్రారంభించే ముందు డిసెంబర్ 7న పార్లమెంటులో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. మధ్యప

Read More

ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : కె.ప్రశాంత్​రెడ్డి

మరికల్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్​రెడ్డి స్పష్టం చేశారు.

Read More

అభివృద్ధి పేరుతో దోపిడీ చేసిన్రు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: బీఆర్ఎస్  పదేండ్ల పాలనలో అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకున్నారని మహబూబ్ నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించ

Read More

అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి : ఎరుకల సుధా హేమేందర్ గౌడ్

యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన

Read More

సూర్యాపేటలో తెరిపివ్వని వాన

దెబ్బతింటున్న పంటలు సూర్యాపేట, మేళ్లచెరువు, వెలుగు: తుపాన్‌‌‌‌ సూర్యాపేట జిల్లాను వదలడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వ

Read More

జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో మంటలు

డిసెంబర్ 7 తెల్లవారుజామున ఒడిశాలోని కటక్ స్టేషన్‌లో ప్రయాణికులు ప్రయాణిస్తున్న భువనేశ్వర్-హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో స్వల్ప మంటలు

Read More

యాసంగిలో తగ్గుతున్న వరి..గత సీజన్​ కంటే 40 వేల ఎకరాలు తగ్గుదల

    2.41 లక్షల ఎకరాల్లో సాగు అంచనా  యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్​లో ఈసారి వరి సాగు తగ్గనుంది. గత సీజన్​ కంటే ఈసారి 40 వ

Read More

Mirzapur : తలకిందులుగా వేలాడదీసి.. కారం కొట్టారు

ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చూపించే ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్‌కౌంటర్&z

Read More

ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలి : కలెక్టర్‌‌ శశాంక

మహబూబాబాద్, వెలుగు : తుఫాన్‌‌ ప్రభావంతో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నందున ఆఫీసర్లు అలర్ట్‌‌గా ఉండాలని మహబూబాబాద్‌‌ కలె

Read More

ఎకరాకు రూ.25 వేలు అందించాలి

వైరా, వెలుగు : -మిగ్ జాం తుఫాన్​తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ రైతు సంఘం డిమాండ్​ చేసి

Read More

అహోబిల మఠంలో గోశాల ప్రారంభోత్సవం

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని అహోబిల మఠంలో బుధవారం గోవింద సహిత గోశాల ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. గోమాతను సంరక్షించాలనే లక్ష్యంతో సుందరమైన గోశాలను శ్

Read More

జాతీయ సైన్స్​ కాంగ్రెస్​కు ‘త్రివేణి’ స్టూడెంట్స్

 కంగ్రాట్స్ తెలిపిన అడిషనల్ కలెక్టర్, డీఈఓ  ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక త్రివేణి స్కూల్ స్టూడెంట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను

Read More

జనగామలో డిసెంబర్ 30న లోక్‌‌ అదాలత్‌‌

జనగామ అర్బన్‌‌, వెలుగు : ఈ నెల 30న నిర్వహించే జాతీయ లోక్‌‌ అదాలత్‌‌ను వినియోగించుకోవాలని జనగామ జిల్లా న్యాయసేవ

Read More