Telangana
బీఆర్ఎస్ అభ్యర్థి రూ.5 వేలు ఇస్తడు.. తీసుకుని బీజేపీకి ఓటేయండి : రఘునందన్ రావు
సీఎం కేసీఆర్ బీసీలను సీఎం చేస్తాడా అని ప్రశ్నించారు దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో
Read Moreఢిల్లీలో ఉల్లి గడ్డ మంటలు : కిలో 70 రూపాయలు
దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉల్లి ధర కిలోకు రూ.70కి చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధర కిలోకు రూ.100కి చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్ర
Read Moreకాంగ్రెస్ ఇంకా ప్రకటించని అసెంబ్లీ సెగ్మెంట్లు ఇవే
కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదలైంది. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను పార్టీ అధిష్టానం నిన్న (అక్టోబర్ 27)న విడుదల చేసింద
Read Moreకొత్త రూల్ : విమానాల్లో.. విదేశాలకు స్వీట్స్ తీసుకెళ్లకుండా నిషేధం
మీరు విదేశాలు వెళుతున్నారా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి దేశాలకు వెళుతున్నారా.. అయితే ఓకే.. కాకపోతే ఒకే ఒక్కటి గుర్తుంచుకోండి.. గతంలో మ
Read Moreపీజేఆర్ కొడుకు విష్ణు పరిస్థితి ఏంటీ.. ఎటు వైపు వెళతారు..?
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటానికి టికెట్ ఆశించి.. భంగపడిన పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Moreఇక నుంచి డైలీ : హైదరాబాద్ నుంచి సింగపూర్, శ్రీలంక డైరెక్ట్ ఫ్లయిట్స్
GMR హైదరాబాద్ విమానాశ్రయం అక్టోబర్ 27న శుక్రవారం హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు రెండు కొత్త, నాన్-స్టాప్ ఇండిగో విమానాలను ప్రకటించింది. ఇవి సౌత్
Read Moreలోకల్గా ఉండే భగత్ను ఆదరించండి : ఎంసీ కోటిరెడ్డి
హాలియా, వెలుగు : కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే హైదరాబాద్లో ఉంటాడని, నిత్యం ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ
Read Moreసూర్యాపేటకు రైల్వే లైన్ తీసుకొస్తా : సంకినేని వెంకటేశ్వర్రావు
పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తా ఉమ్మడి జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ
Read Moreఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దు : గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్లను నమ్మి మోసపోవద్దని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి
Read Moreఅభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్రావాలి : పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని డివిజన్ చర్చ్ కాంపౌండ్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జరుగు
Read Moreనర్సాపూర్లో అసంతృప్తులకు బుజ్జగింపులు
శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం మండలంలోని ఉసిరికపల్లికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్
Read More9 ఏళ్లలో తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు : మంత్రి కేటీఆర్
దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. దేశ తలసరి ఆదాయంలో రాష్ట్రం నెంబర్ వన్ లోఉందన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే  
Read Moreఅక్కన్నపేట మండలంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. చ
Read More












