Telangana
ప్రజల కోరిక మేరకే చెన్నూరు వచ్చా : వివేక్ వెంకట స్వామి
కాళేశ్వరం పేరుతో కేసీఆర్కోట్లు దోచుకున్నాడని కాంగ్రెస్నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్వెంకటస్వామి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు న
Read Moreబీఆర్ఎస్ పాలనలో అవినీతి, విధ్వంసం ఎక్కువైనయ్ : తుమ్మల నాగేశ్వరరావు
బీఆర్ఎస్ పాలనలో అవినీతి, విధ్వంసం, అరాచకం ఎక్కువైయ్యాయని అన్నారు మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. పాలేరు నియోజకవ
Read Moreఅంబానీని బెదిరించింది తెలంగాణ వ్యక్తి అంట..
దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి మెయిల్లో మళ్లీ హత్య బెదిరింపు వచ్చినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. పారిశ్రామికవేత్త మ
Read Moreరద్దీ మార్కెట్ లో.. వ్యక్తికి తెలియకుండానే రూ.1.25లక్షలు దోచేశారు
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో రద్దీగా ఉండే బులియన్ మార్కెట్లో ఓ వ్యాపారి రూ.1లక్షా 25వేలు దోచుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ ప్రాంతంలో అమర్
Read MoreSuper Food : పల్లీలు తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఇది తెలిస్తే రోజూ తింటారు
చాలా మంది తమ ఖాళీ సమయంలో రుచికరమైన గింజలను తినడానికి ఇష్టపడతుంటారు. అందులో పల్లీలు ఒకటి. అంతేకాకుండా, సహజంగా అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ
Read Moreతెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : అర్వింద్
తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు ఎంపీ. కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే అభ
Read Moreమందు ప్రియులకు షాక్ : వైన్ షాపుల దగ్గర సిట్టింగ్స్ పై దాడులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి హైదరాబాద్ వ్యాప్తంగా కల్లు కాంపౌండ్లపై దాడులు చేశారు. ఈ
Read Moreనిజం ఏంటీ : తాజ్ మహల్ షాజహాన్ కట్టలేదు.. : చరిత్ర మార్చాలంటూ పిటీషన్
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరు ప్రఖ్యాతలు పొందిన తాజ్ మహల్ ను షాజహాన్ కట్టలేదని ఆరోపిస్తూ హిందూ సేన ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన
Read Moreకైవల్యధామానికి 100ఏళ్లు.. రూ.100స్మారక నాణెం ఆవిష్కరణ
ముంబైలోని ప్రముఖ యోగా ఇన్స్టిట్యూట్లలో ఒకటైన మెరైన్ డ్రైవ్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్.. కైవల్యధామానికి 100 సంవత
Read Moreభవిష్యత్ లో నేపాల్ దేశం ఉంటుందా..! ఇంత పెద్ద భూకంపానికి కారణాలు ఏంటీ.. ?
రీసెంట్ గా ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం,
Read Moreఫార్మాస్యూటికల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు మృతి
మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని మహద్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న బ్లూ జెట్ హెల్త్కేర్ లిమిటెడ్ కంపెనీ ఆవరణలో నవంబర్ 3న ఉదయం పేలుడు సంభవించింద
Read Moreనేపాల్ భూకంప బాధితులకు అండగా ఉంటాం.. పీఎం తీవ్ర విచారం
నేపాల్లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మ
Read Moreఎన్ఎఫ్ఎల్లో మేనేజ్మెంట్ ట్రైనీ
నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ఎఫ్ఎల్ యూనిట్లలో 74 మేనేజ్మెంట్
Read More












