Telangana
సిరిసిల్లలో బీజేపీకి షాక్.. అవునూరి రమాకాంత్ రావు రాజీనామా
సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీ(బీఆర్ఎస్)కు షాక్ తగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవునూరి రమాకాంత్ రావు మంగళవారం(అక్టోబర్ 24) పార్టీకి రా
Read Moreటికెట్ల కేటాయింపుల వ్యవహారం కొనసాగుతోంది.. ఎవరూ లైన్ దాటొద్దు
హైదరాబాద్: టికెట్ల కేటాయింపుల వ్యవహారం ఇంకా ముగియలేదని ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఆయన మీడియాతో మాట
Read Moreమేడిగడ్డ బ్రిడ్జి ఘటన: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి బస్సులు ఏర్పాటు చేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు
Read Moreమేడిగడ్డ డ్యామేజ్ పై పోలీస్ కేసు : కుట్ర కోణంపై విచారణకు కంప్లయింట్
జయశంకర్ భూపాలపల్లి : మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో పోలీసులకు ఫిర్యదు చేశారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. దీని వెనకాల కుట్రకోణం ఏమైనా దాగుందా
Read Moreఅమెజాన్ సెక్యూరిటీ: ఇకపై పిన్, ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్తో సైన్ఇన్
ఈ కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం.. అమెజాన్ కస్టమర్ల సెక్యూరిటీ, షాపింగ్ మరింత సులభం చేసేందుకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ షాపింగ
Read Moreమేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం
మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యా
Read More50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్
హుజూర్ నగర్ లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవ
Read Moreతెలంగాణ ద్రోహులకు- పదవి త్యాగం చేసిన వారికి మధ్యే పోటీ: హరీష్ రావు
తెలంగాణ ద్రోహులకు- తెలంగాణ కోసం పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ
Read Moreమేడిగడ్డ బ్యారేజీను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ
ఇటీవల కుంగిన మేడిగడ్డ( లక్ష్మీ) బ్యారేజీను కేంద్ర కమిటీ పరిశీలిస్తోంది. CWC సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ డ్యా్మ
Read Moreపండగ పూట.. ఎగ్ కర్రీ వండలేదని చంపేశాడు
పండగ పూట.. ఎగ్ కర్రీ వండలేదని ఓ వ్యక్తి తప భార్యను చంపేసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పట్టణంలోని టిఆర్ నగర్ లో ఉంటున
Read Moreసిరిసిల్లలో రోడ్డెక్కిన పద్మశాలీలు.. రాజకీయ పార్టీలకు హెచ్చరిక
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం పొలిటికల్ హీట్ మొదలైంది. మాకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వడం లేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలీలు రోడ్డెక్కార
Read Moreబాబోయ్ ఇంత రేటా : హైదరాబాద్ లో ఆల్ టైం హైకి బంగారం ధరలు
బంగారం.. దసరా ముగుస్తున్న టైంలో.. షాక్ ఇచ్చింది. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధరగా.. బంగారం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం తీవ్ర స
Read Moreఅక్టోబర్ 27న తెలంగాణకు అమిత్ షా... సూర్యాపేటలో సభ
తెలంగాణ ఎన్నికల ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్ చేస్తోంది. 2023 అక్టోబర్ 27వ తేదీన కేంద్ర హోంమంత్రి
Read More












