Telangana
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు.. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, ఎస్సైకి గాయాలు
మంటలంటుకోవడంతో ప్రమాదం మెదక్ టౌన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష భగ్నం, అరెస్ట్ను నిరసిస్తూ గ
Read Moreకవితకు నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబం ధం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
Read Moreరిజల్ట్స్ వచ్చి నాలుగు నెలలైనా.. టెన్త్ మెమోలు ఇస్తలే
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ స్టూడెంట్లకు మెమోలు అందలేదు. షార్ట్ మె
Read More145 కిలోమీటర్లు..8 గంటలు.. గర్భిణి నరకయాతన
ఫిట్స్రావడంతో దవాఖానకు వెళ్లేందుకు తిప్పలు బ్రిడ్జిలు లేక అంబులెన్స్ రాలేక వేరే దారిలో ఆటోలో పీహెచ్సీకి.. అక్కడ డాక్టర్లేక మళ్ల
Read Moreన్యాయం చేయందే తీయం.. రెండు రోజులుగా ఇంటి ముందే శవం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కోసం ప్రభుత్వం తీసుకున్న19 ఎకరాల భూమికి పరిహారం అందక మనస్తాపంతో కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లాజీ బ
Read Moreమధ్యాహ్న భోజనం బంద్.. ఇంటి నుంచే టిఫిన్ బాక్సులు
కరీంనగర్ : మిడ్ డే మీల్స్ కార్మికుల సమ్మెతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం బంద్ అయింది. దీంతో చాలా చోట్ల విద్య
Read Moreఒక్క పంపుతోనే.. పాలమూరు పచ్చపడ్తదా?
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లతో 2015లో జీవో విడుదల చేశారు. 12. 30 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడం దీని ఉద్దేశం. శ్రీశైలం నుంచి నార్
Read Moreఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్... 180 మంది స్టూడెంట్స్కు తీవ్ర అస్వస్థత
అమ్రాబాద్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయి 180 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ
Read Moreఇయ్యాల (సెప్టెంబర్15న) సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
ఇయ్యాల విచారణకు హాజరుకావాలన్న ఈడీ ఇటీవల అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ మెంబర్లు బుచ్చిబాబు, ఎంపీ మాగుంట, పిళ్లై స్టేట్&
Read Moreనేడు( సెప్టెంబర్ 15న) టెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం జరగనున్నది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు &
Read Moreఇవాళ ( సెప్టెంబర్15న) 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ శుక్రవారం
Read Moreడిసెంబర్లోనా? పార్లమెంట్తోనా?.. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడు?
జమిలి ప్రచారం నేపథ్యంలో అనుమానాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తర్వాత క్లారిటీ? రాష్ట్రంలో
Read Moreకరీంనగర్లోనే ఉంటా...నా దమ్ము చూపిస్తా
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో తన ఫోకస్ మొత్తం కరీంనగర్ పార్లమ
Read More












