Telangana

పని ఒత్తిడితో జూనియర్ ..అసిస్టెంట్ ఆత్మహత్య

జనగామ జిల్లాలో ఘటన  రఘునాథపల్లి, వెలుగు: పని ఒత్తిడి తట్టుకోలేక జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ జూనియర్​అసిస్టెంట్​ సూసైడ్  చేసుకు

Read More

ఎడ్‌‌సెట్, పీఈసెట్ ..కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు :  టీఎస్ ఎడ్‌‌సెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. దీనికి సంబంధించిన వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్​ కౌన్సిల్ (టీఎ

Read More

కరెంట్​షాక్ తో ఏడాది బాబు మృతి

వేడినీళ్ల కోసం పెట్టిన కరెంట్​ హీటర్​ ముట్టుకోవడంతో ప్రమాదం కోదాడ,వెలుగు:సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురంలో కరెంట్​షాక్​తో గురువారం

Read More

పంట నష్టపరిహారం బీఆర్ఎస్​వాళ్లకే... రగిలిపోతున్న రైతులు

భూమి లేనివారికీ ఇస్తున్నరని వరంగల్​ రైతుల ఆగ్రహం లిస్టులో తమపేర్లు ఎందుకు తీశారో చెప్పాలని ఫైర్​  ధర్నాలు..పలుచోట్ల అగ్రికల్చర్‍ ఆఫీసర

Read More

ఫారెస్ట్ ఆఫీసర్లు..గిరిజనుల మధ్య పోడు పోరు

దమ్మపేట, వెలుగు :  ఫారెస్ట్ సిబ్బంది, గిరిజనుల మధ్య జరిగిన పోడు పోరు విషాదంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో పోడు

Read More

డ్రగ్స్ నెట్​వర్క్​ను..డోపమ్ పట్టిస్తది

    టీఎస్ కాప్‌‌‌‌‌‌‌‌, సీసీటీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌&

Read More

సిద్దిపేటలో రైలుకూతకు వేళాయె.. మూడు ట్రాక్ లు రెడీ

రైల్వే శాఖ ఆధ్వర్యంలో  మనోహరాబాద్  నుంచి కొత్తపల్లి  రైల్వే లైన్ లో భాగంగా సిద్దిపేటలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్  పనులు శరవేగంగ

Read More

కలెక్టరేట్​లో పాతుకుపోయిన్రు..నాలుగైదేండ్లుగా ఒకే చోట డ్యూటీ

రెవెన్యూలోని కీలక విభాగాల్లో వారిదే హవా అవినీతి ఆరోపణలు వస్తున్నా కదలని ఆఫీసర్లు  మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్​లోని

Read More

వేధిస్తున్న యూరియా కొరత.. నోస్టాక్​ బోర్డులు​

   యూరియా  కోసం ఎగబడుతున్నరు      ఉన్న చోట యూరియాతో పాటు ఇంకొకటి అంటగడుతున్న వైనం     సింగిల్

Read More

మాకూ దళితబంధు ఇవ్వాలి.. దళితులు ఆందోళన

మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం అల్లిపూర్  గ్రామ దళితులందరికీ  దళితబంధు ఇవ్వాలని గురువారం  గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దళితులు ఆందోళనకు

Read More

12 వేల మందిలో ఒక్కరికీ ఇయ్యలే!..లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు

    మొదటి విడతగా 546 మందికి లక్ష సాయం ఇస్తామని ఇంకా ఇయ్యలే      ఇప్పుడు రెండో విడతలో 600 మందికి ఇవ్వాలని ఆదేశాలు

Read More

తెలంగాణలో 17 మంది ప్రజాప్రతినిధులపై కేసులు

న్యూఢిల్లీ, వెలుగు :  తెలంగాణలో 2022 నవంబరు నాటికి 17మంది ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి  ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నాయని అమికస్ క్యూరీ

Read More

మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పలేదు : ఆర్కే సింగ్

కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నదని.. విద్యుత్​ను ప్రైవేటుపరం చేస్తున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తే తాము కూడా త

Read More