Telangana
ప్రభుత్వ పాఠశాలలో కరెంటు షాక్.. విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి ధీక్షిత అనే నాల్గవ తరగతి చదువుతున్న విద్
Read Moreఅన్నదమ్ములను కలిపిన బలగం సినిమా
భూమి తగాదాలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం చిత్రం కలిపింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన అన్నదమ్ముల
Read Moreఅవినీతి అనేది సాధారణ నేరం కాదు : ప్రధాని మోడీ
దేశాభివృద్ధికి ప్రధాన శత్రువు అవినీతేనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ... సీబ
Read Moreసీఎం కేసీఆర్కు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ
సీఎం కేసీఆర్ కు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని లేఖలో కోరారు. కొన్నేళ్లుగా అదివాసులు, గిరిజనులు
Read MoreKarnataka Elections : కేరళతో అంతర్రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద నిఘా
కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ (DK) జిల్లా యంత్రాంగం కేర
Read Moreసీఎం కేసీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రా
Read Moreసెల్ ఫోన్కు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు..
మనుషులు లేకపోయినా పర్లేదు గానీ, సెల్ ఫోన్ లేనిదే ఉండలేని వాళ్లు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు, నిద్రలో మెలకువ వ
Read Moreఓట్ల బిచ్చగాళ్ళం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలోకి వచ్చాక తామంతా ఓట్ల బిచ్చగాళ్ళమని.. ఏదైనా తప్పు మాట్ల
Read Moreపార్లర్ ముసుగులో హుక్కా సెంటర్.. పోలీసుల దాడులు
రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పలు డైరీ ఫామ్స్ పై దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డైరీ ఫామ్ దగ్గర &nbs
Read Moreయూస్లో మెక్ డోనాల్డ్స్ ఆఫీసులు మూసివేత
ఫాస్ట్ ఫుడ్ ను డెలివరీ చేసే ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ కంపెనీలలో ఒకటైన మెక్ డోనాల్డ్స్.. యూఎస్ లోని ఆఫీసులన్నింటినీ తాత్కాలికంగా మూసివేసింది. గత వారం రో
Read MoreTSPSC లో పేపర్ లీకేజీ కేసులో ఈడీ ఎంటర్
TSPSC లో పేపర్ లీకేజీ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇవాళ్టి నుంచి సిట్ తో పాటుగా ఈడీ లోతుగా విచారించనుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న అధారాలతో పాటుగ
Read Moreమావోయిస్టు పోస్టర్ల కలకలం..అధికార పార్టీ నేతలకు హెచ్చరిక
ములుగు జిల్లా ఏటూరునాగారంలో మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్ల కలకలం రేపాయి. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
Read Moreస్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం : ఇవాళ హైకోర్టులో విచారణ
స్వప్నలోక్ కాంప్లెక్స్ చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన పై ఏప్రిల్ 03న తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రమాద తీవ్రత, కారణాలను విశ్లేషిస
Read More












