Telangana
సాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపు ఆపండి : కృష్ణా బోర్డు
ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి తరలింపును నిలిపివేయాలని ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఇ
Read Moreఫీజుల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్న టీఏఎఫ్ఆర్సీ
హైదరాబాద్, వెలుగు: ఆయుష్, అల్లోపతి మెడి కల్ కోర్సుల ఫీజులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.లక్షల్లో ఫీజులు ఉండగా, మరోసారి ఫీజుల పెంపు అంశాన్ని త
Read More2,400 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి ఎన్టీపీసీ సిద్ధం
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్&zw
Read Moreగాంధీ ఆస్పత్రిలో కరోనా సిబ్బంది తొలగింపు
244 మందికి టర్మినేషన్ లెటర్లు కాంట్రాక్టు పొడిగింపునకు రాష్ట్ర సర్కారు నో పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఒప్పందంపై ప
Read More6,392 బడుల్లో ఒక్కరే టీచర్
రెండేండ్లలో 33% పైనే పెరిగినయ్ సింగిల్ టీచర్ స్కూళ్ల జాబితాలో దేశంలో ఏడో స్థానంలో తెలంగాణ పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ
Read Moreతెలంగాణ ఎంసెట్ పరీక్షల తేదీల్లో మార్పులు
టీఎస్ ఎంసెట్( TS EAMCET ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప
Read Moreమేము ఎవరికీ డేటా ఇవ్వలేదు: సిట్
TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మార్చి 31వ తేదీన సిట్ పై చేసిన ఆరోపణలకు సిట్ అధికారలు స్పదించారు. తాము ఎవరికి డేటా ఇవ్వలేదని కోర్టుకు నివేదికను ఇస్త
Read Moreరైతన్నకు అండగా నిలిచిన పోలీసులు
రైతన్నకు అండగా నిలిచారు మఠంపల్లి పోలీసులు. రఘునాథపాలెంలో మార్చి 31వ తేదీ శుక్రవారం జోరు వర్షం కురిసింది. ఈ క్రమంలో తడుస్తున్న మిర్చి పంటను పట్టా
Read Moreదేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు: జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మి
Read MoreTSPSC బోర్డు సభ్యులకు సిట్ నోటీసులు
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను పూర్తి స్థాయిలో విచారించలేదు అధికారలు. అంతేకాదు TSPSC బోర్టు అ
Read Moreతొడ కండరాలను పీకేసి.. 10 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి
కుత్బుల్లాపూర్ : ఇటీవల గ్రామాలు, నగరంల్లో ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా గాజులరామారం, చెన్నకేశవ నగర్ వీధి కుక్కలు మరోసారి ద
Read MoreTSPSC : ప్రజాస్వామ్య దేశంలో దర్నా చేసే హక్కులేదు.. క్రిమినల్స్ లా ముందస్తు అరెస్టులెందుకు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి టీఎస్
Read Moreమంత్రి కొప్పులను నిలదీసి.. ఇథనాల్ ప్రాజెక్టును అడ్డుకున్న గ్రామస్తులు
జగిత్యాల జిల్లా: ఆరు నెలల క్రితం వెల్గటూర్ మండలం పాశిగామ లో.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లతో ఇథానాల్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాజెక్ట్ నిర్మించాలని &nbs
Read More












