Telangana
కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తాంది.. ఒక వికెట్ ఎగిరింది.. ఇక మిగిలినోళ్ల సంగతి చూస్తం
మహబూబ్నగర్, వెలుగు : ‘ఈరోజు సీఎం కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభను తలపించింది.. కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన
Read Moreచిన్నారిని చితక బాదిన కరాటే టీచర్
అల్వాల్, వెలుగు: ప్లే స్కూల్లో చదువుతున్న నాలుగేండ్ల చిన్నారిని కరాటే టీచర్ కొట్టిన ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా
Read Moreయాక్సిడెంట్లతోనే మూడో వంతు మరణాలు: సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్బాబు
సికింద్రాబాద్, వెలుగు: దేశంలో మూడో వంతు మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లనే జరుగుతున్నాయని, వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారని సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు
Read Moreఫీలింగ్స్ను షేర్ చేసుకోండిలా.. అందుబాటులో ఫ్రీ కౌన్సెలింగ్ సర్వీసులు
క్వాలిఫైడ్ టీమ్తో మాట్లాడిస్తూ సలహాలు, సూచనలు కాల్స్, ఈ– మెయిల్ ద్వారా సమస్యలను చెప్ప
Read Moreపులి చర్మం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పులి చర్మాలను స్మగ్లింగ్చేస్తున్న ముఠాను కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. కొత్తగూడెం ఎఫ్ డీఓ అప్పయ్య తెలిపిన
Read Moreనిజామాబాద్ జిల్లా బీజేపీ ఇన్చార్జి వెహికల్ అద్దాలు ధ్వంసం
భయపడేది లేదన్న మీసాల చంద్రయ్య నిజామాబాద్ రూరల్, వెలుగు : బీజేపీ సీనియర్లీడర్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మీసాల చ
Read Moreఎలుగుబంటి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లా సిర్పూర్.టి మండలంలో ఓ ఎలుగుబంటి హల్చల్చేసింది. లోనవెల్లి, టోంకిని గ్రామాల శివారులోని పొలానికి, వాకింగ
Read Moreఎంపీలు ఉత్తమ్, వెంకటరెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్ వర్గం
చెరుకు సుధాకర్, కోమటిరెడ్డిల గొడవపై ఉత్తమ్ స్పందించాలని డిమాండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి రాకుండా రేవంత్ ను అడ్
Read Moreతెలంగాణకు రూ.2,682 కోట్లు
తెలంగాణకు రూ.2,682 కోట్లు 14వ విడత పన్నులను విడుదల చేసిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు రూ.2,682 కోట్లను పన్నుల్లో వాటాగా కేంద
Read Moreకేంద్ర నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తుండు : రామచందర్ రావు
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి ఉండదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కేంద్ర ప
Read Moreటీచర్లను డబ్బులతో కొనాలని కేసీఆర్ చూస్తుండు : వివేక్ వెంకటస్వామి
అవినీతి చేసి సంపాదించిన డబ్బును సీఎం కేసీఆర్ ఎన్నికలు కోసం ఖర్చు చేస్తున్నాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. టీచర్స్ ఎ
Read Moreహుటాహుటిన ఢిల్లీకి మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. పార్టీ విసృతస్థాయి సమావేశం ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్ని్ంచను
Read Moreవేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తాటి ముంజలు
ఎండాకాలం వచ్చిందంటే.. వేడి తాపానికి ఉపశమనం కలుగజేసే తాటి ముంజలు నగరంలో అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ముంజల అమ్మకాలు జోరందుకున్నాయి.
Read More












