Telangana

డబుల్ ఇండ్ల పేరు భారీ మోసం.. లక్షలు దండుకున్న దళారులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకం నత్తనడకన సాగుతుండడం దళారులకు అది ఒక వరంగా మారింది. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ అ

Read More

బాలుడిపై వీధి కుక్కల దాడి కేసు.. హైకోర్టు కీలక నిర్ణయం

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఒ బాలుడు మృతి చెందిన విషయం తెలసిందే. అయితే ఈ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును కోర్టు సుమోటోగా స్వీక

Read More

వీధి కుక్కల నియంత్రణకు చ‌ర్యలు చేప‌ట్టాలె

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్, న‌గ‌ర ప‌రిస‌ర మున్సిపాలిటీల ప‌రిధుల్లో వీధి కుక్కల బెడ‌

Read More

డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు: ప్రొపెసర్ లింబాద్రి

నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్

Read More

కీసర గుట్ట హుండీ ఆదాయం.. గతేడాది కంటే రూ.19 లక్షలు అధికం

కీసరగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులు పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ క్రమంలో ఇవాళ ఎండోమెంట్ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టా

Read More

కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నయి: ఎంపీ అర్వింద్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ ఆర్వింద్ ఆరోపించారు. కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర

Read More

7 కొట్ల నగలతో దొంగ జంప్..ఫోన్ కొని దొర్కిండు

ఈ నెల 17న ఏడు కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలతో హైదరాబాద్ నుంచి పరారైన కారు డ్రైవర్ తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డాడు. భూమిలో పాతిపెట్టిన నగలను పోలీ

Read More

కుక్కలేమో పిల్లల్ని చంపితే.. వాళ్లేమో మనుషుల్ని చంపుతున్రు: బండి సంజయ్

రాష్ట్రంలో రోజురోజుకి బీఆర్ఎస్ నేతల అరాచకాలు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్

Read More

ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సమక్షంలో ఇవాళ ముగ్గురు మావోయిస్టుల లొంగిపోయారు. తెలంగాణ సరిహద్దు చత్తీస్​గఢ్ అటవీ ప్రాంతంలోని గ్రామాల నుంచి మద

Read More

వరంగల్ బల్దియా బడ్జెట్ ​రూ.612 కోట్లు

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు సంబంధించిన 2023–24 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఇవాళ పాలకవర్గం ఆమోది

Read More

ఎన్ని కంపెనీలొచ్చాయో కేటీఆర్ చెప్పాలె: బీజేపీ నేత విఠల్

రాష్ట్రానికి మస్తు పెట్టుబడులు వస్తున్నాయంటున్న కేటీఆర్.. ఇప్పటివరకు ఎన్ని కంపెనీలొచ్చాయో చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ డిమాం

Read More

శంకర్ నాయక్, షర్మిల సారీ చెప్పాలి: ట్రాన్స్ జెండర్

తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, వైఎస్ షర్మిల క్షమాపణ చెప్పాలని ట్రాన్స్ జెండర్లు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి

Read More

కర్ణాటకలో చోరీ అయిన బస్సు తాండూరులో గుర్తింపు

సాధారణంగా పార్కింగ్ చేసి ఉన్న బైకులు, ఆటోలను చోరీ చేయడం వంటి ఘటనలు వినే ఉంటాం. కాని కర్ణాటకలో ఏకంగా ఆర్టీసీ బస్సునే చోరీ చేశారు. బస్టాం

Read More