Telangana

లోన్ తీసుకున్న మహిళ చనిపోతే రుణమాఫీ : ఎర్రబెల్లి

హైదరాబాద్: స్వయం సహాయక బృందాల్లో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్

Read More

బహుజన రాజ్యాధికారం సాధించడమే ధ్యేయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించడమే తన ధ్యేయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం ఏర్పడే వరకు పోరాటం చేస్తానని చెప్పార

Read More

మంచిర్యాలలో సజీవదహనం సంఘటన కలిచివేసింది: తీన్మార్ మల్లన్న

మంచిర్యాల జిల్లా మందమరి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురు సజీవదహనం అయిన సంఘటనా స్థలాన్ని తీన్మార్ మల్లన్న పరిశీలించారు. మృతుని కుమారుడు సందీప్‭ని పరామర

Read More

కుటుంబ సమేతంగా బాసర ఆలయాన్ని దర్శించుకున్న పార్థసారథి

నిర్మల్ జిల్లా :  బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప

Read More

కేంద్రాన్ని బద్నాం చెయ్యడమే కేసీఆర్ అజెండా : ఎంపీ లక్ష్మణ్

కేసీఆర్ సర్కార్ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ ఆరోపించారు. పేదల అసైన్డ్ భూములను లాక

Read More

ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్త : పైలెట్ రోహిత్ రెడ్డి

బీజేపీ నేతలు తనపై  చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే తన ఎమ్మెల్యే  పదవికి  రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని తాండూరు  బీఆర్ఎస్

Read More

కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొన్న మంత్రులు

మేల తాలాల మధ్య కొమరవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తయింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్

Read More

కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పై సస్పెన్స్

పీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ల తిరుగుబాటుతో.. ఇవాళ గాంధీభవన్ లో జరగాల్సిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుందా ల

Read More

హుజూర్ నగర్ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులకు అస్వస్థత

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్

Read More

ఇవాళ కొమురవెల్లి మల్లన్న కల్యాణం

ఇవాళ కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి కల్యాణం జరగనుంది. రాష్ట్రమంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.స్వా

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో చేపట్టే చలో కలక్టరేట్‌‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రా

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

22లోగా ‘పోడు’ లిస్టు రెడీ చేయాలి కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్    హుజూర్ నగర్, వెలుగు: డివిజన్ పరిధిలో పోడు భూముల కోసం

Read More

కామారెడ్డి టౌన్‌‌లో ట్రాఫిక్ కష్టాలు.. విస్తరణపై దృష్టి పెట్టని యంత్రాంగం

కామారెడ్డి , వెలుగు : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. భవిష్యత్‌‌ అవసరాలను దృష్టిలో  పెట్టుకుని   టౌన్‌‌లలో  మౌలిక వ

Read More