Telangana

సదర్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రంగారెడ్డి : నగర శివారులో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నార్సింగి మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో సదర్ సమ్మేళనం

Read More

క్రీడలను మరింత  ప్రోత్సహించాలి: సినీనటి జీవిత

జగిత్యాల జిల్లా: క్రీడలను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సినీ నటి జీవిత పిలుపునిచ్చారు. కొడిమ్యాల మండలం కేంద్రంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న 55వ రాష

Read More

కార్యకర్తలతో కలిసి పటాకులు కాల్చిన మంత్రి గంగుల

సంస్థాన్ నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం కోసం సుడిగాలి పర్యటన చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా రొ

Read More

దీపాల కాంతుల్లో V6 ‘వెలుగు’

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఓ మహిళ V6 వెలుగు అని బంతి పూలతో తీర్చిదిద్దింది.

Read More

మునుగోడు ప్రచారంలో రాజగోపాల్ రెడ్డి తీన్మార్ స్టెప్పులు

మునుగోడు ఉపఎన్నిక దగ్గరపడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంస్థాన్ నారాయణపూర్ మ

Read More

బిల్లులను నేను ఆమోదించాలి:గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా తన పరిధిలోనిదన

Read More

26న సర్వాయి పాపన్న పోస్టల్ కవర్ విడుదల : బూర నర్సయ్య గౌడ్

చౌటుప్పల్: బహుజనులకు బీజేపీ న్యాయం చేస్తుందని నమ్మిన, అదే ఈ రోజు నిజం అయ్యిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నకు జాతీయ స్థాయి

Read More

ప్రధాని మోడీకి ఎర్రబెల్లి పోస్ట్ కార్డ్

హన్మకొండ: చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నెల 22న  చేనేత కార్మికుల

Read More

పని చేసేటోళ్లకు ఓటేస్తరా.. పట్టించుకోని వాళ్లకా ? : రాజగోపాల్ రెడ్డి

బానిస బతుకులు కావాలంటే కారు గుర్తుకు.. ప్రజాస్వామ్యం కావాలంటే పువ్వు గుర్తుకు ఓటెయ్యాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవ

Read More

పార్టీని బతికించుకోవాలి.. కార్యకర్తలకు రేవంత్ లేఖ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా మునుగోడుకు తరలిరావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు . మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చ

Read More

కాంగ్రెస్ పని అయిపోయింది:కేఏ పాల్

మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడులో తాను గెలిస్తే వచ్చే ఎన్ని

Read More

రాజ్భవన్ లో ఘనంగా దీపావళి సంబరాలు

దీపావళి పండుగ సందర్భంగా రాజ్ భవన్ దర్బార్ హాల్ లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర

Read More

రేపు యాదగిరి గుట్ట ఆలయం మూసివేత

సూర్య గ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మంగళవారం ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు ఆలయం

Read More