Telangana

బిల్లుల ఆమోదం నా పరిధిలో అంశం : గవర్నర్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆమోదించిన  బిల్లుల పెండింగ్ పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. “ బిల్లుల ఆమోదం నా పరిధిలో అంశం. వీటిపై

Read More

రేపు నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేటీఆర్ 

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న నాగోల్ ఫ్లైఓవర్ అప్పుడే ఓపెనింగ్ కు సిద్దమైంది. రూ. 143 కోట్లతో

Read More

బంజారాహిల్స్ ఘటన నన్ను కలచివేసింది: చిరంజీవి

బంజారాహిల్స్ బాలిక ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అఘాయిత్యం ఘటన తనను బాగా కలచి వేసిందన్నారు.&n

Read More

తప్పుడు ప్రశ్నలతో కానిస్టేబుల్ అభ్యర్థులకు నష్టం: ఆర్ కృష్ణయ్య

కానిస్టేబుల్ పరీక్షలలో 22 తప్పుడు ప్రశ్నలు ఇచ్చినందుకు చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాలేకపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డార

Read More

కాళేశ్వరం వల్ల ఎకరా భూమికి కూడా నీరు అందలే: నాగం

కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ఏర్పాటుతో.. పార్టీ పేరులో తెలంగాణ అనే పదం లేకుండా చేశాడని కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి  వ్యాఖ్యానించారు

Read More

గౌడ సంక్షేమంపై కేటీఆర్ హామీ ఇచ్చారు : స్వామి గౌడ్ 

బీజేపీతో గౌడ సామాజిక వర్గానికి, మధ్య తరగతి కుటుంబాలకు న్యాయం జరగదని.. అందుకే టీఆర్ఎస్ లో చేరానని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. ఇవాళ నల్

Read More

మద్యం వల్ల ఆరోగ్యమే కాదు జీవితాలు ఛిద్రం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని..విస్మరించిన వాగ్దానాలు తెరమీదకు రాకుండా మాయ చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ

Read More

లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సంక్షేమ పథకాలకు నిధుల్లేవు : షర్మిల

నిర్మల్ జిల్లా: కేసీఆర్ పరిస్థితి బీడి బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుగా తయారైందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రూ. 4

Read More

రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ స్కీంలు ఆగిపోతాయ్ : మంత్రి జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ప్రచారంలో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగ

Read More

మునుగోడు ఉపఎన్నిక : బుద్ధ భవన్ ముందు కోదండరాం మౌనదీక్ష

మునుగోడులో పలు పార్టీల నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఈసీకి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఫిర్యాదు చేశారు. ఎన

Read More

189వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

నిర్మల్ జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర 189వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర

Read More

సూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత

ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసా

Read More

పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె

Read More