Telangana

గ్రూప్ 1లో నెగటివ్ మార్క్స్ లేవు.. అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరిగే గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్​ పరీక్షను టీఎస్​పీఎస్​సీ అక్టోబర్​ 16న నిర్వహించనుంది. పోటీపరీక్షలకు సన్నద్ధ

Read More

కేటీఆర్​పై పీడీ యాక్ట్ పెట్టాలి: రాజాసింగ్ భార్య ఉషాబాయి

హైదరాబాద్‌, వెలుగు: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్​లో మంత్రి కేటీఆర్ అశాంతిని సృష్టించేలా వ్యవహరించారని, ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎమ్మెల్యే రాజ

Read More

మునుగోడులో బీజేపీ సభ చీఫ్ గెస్టుగా యూపీ సీఎం యోగి!

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 లేదా 29న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 30 న సీఎం కేసీఆర్ సభ ఉండడంతో.. అంతకు ముందే సభ నిర్వహించాలన

Read More

విద్వేషాలు రెచ్చగొట్టిన కేసులో అక్బరుద్దీన్​కు హైకోర్టు నోటీసు

హైదరాబాద్, వెలుగు: మత విద్వేషాలు, మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని మజ్లిస్‌‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌ ఒవైసీపై దాఖలైన కేసును కింద

Read More

ఓట్ల కోసమే కేసీఆర్ దళితులను వాడుకుంటుండు: వివేక్ వెంకటస్వామి

మూడెకరాల భూమి, డబుల్​ బెడ్రూం ఇండ్లేవి?     బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

Read More

నేడు అందెశ్రీకి సుద్దాల హనుమంతు అవార్డు 

‘‘నేను మీ చప్పట్ల కోసం పాడటం లేదు.. మీ పొగడ్తల కోసం పాడటం లేదు.. నా ప్రజల కోసం పాడుతున్నాను”అంటాడు చిలీ దేశ ప్రజా గాయకుడు విక్టర్ జా

Read More

రాష్ట్రంలో నామ్​కేవాస్తేగా మారిన 11 ఫెడరేషన్లు 

    నామ్​కేవాస్తేగా మారిన     11 ఫెడరేషన్లు      బడ్జెట్లో పెడుతున్నారుగానీ,  నిధులు రిలీజ్ చేయ

Read More

టీడీపీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న

Read More

ఆదిలాబాద్ జిల్లాలో 9మందిపై పడ్డ పిడుగు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో 9మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా..హఠాత్తుగా పెద్ద ఉరుముతో పిడుగు పడింది. స

Read More

ఎవరు ఎప్పుడైనా పార్టీలో చేరొచ్చు : తరుణ్ చుగ్

బూర నర్సయ్యగౌడ్ తనను కలవలేదని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని, ఎవరు ఎప్పుడైనా తమ పార్టీలో చేరొచ్చన్నారు.

Read More

మునుగోడు బై పోల్.. ముగిసిన నామినేషన్ల పర్వం

మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన  ఇవాళ చండూరుకు అభ్యర్థులు క్యూ కట్టారు.  దాదాపు 129 మంది అభ్యర్థులు, మొ

Read More