Telangana

గ్రూప్ 1 అభ్యర్థులు ఉ. 10.15 గంటలలోపే సెంటర్​లోకి ఎంట్రీ 

బంగారు ఆభరణాలు తెచ్చుకోవద్దు..  తాళి ఉంటే నో ప్రాబ్లమ్: టీఎస్​పీఎస్సీ చైర్మన్​ షూస్​తో కాకుండా చెప్పులతోనే రావాలని సూచన హైదరాబాద్, వె

Read More

అభిమానం అంటే బానిసత్వం కాదు : బూర నర్సయ్య గౌడ్

అట్టడుగు వర్గాల సమస్యలు సీఎం దృష్టికి తేలేనప్పుడు టీఆర్‌‌ఎస్‌‌లో ఉండి లాభం లేదు హైదరాబాద్​లో జయశంకర్ సార్ విగ్రహం ఎందుకు పెట్

Read More

టీఆర్ఎస్ లో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు : బూర నర్సయ్య గౌడ్

అందరితో సన్నిహితంగా, ఆప్యాయంగా ఉండే సీఎం కేసీఆర్ ప్రజలకు దూరం అవుతున్నారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. కేసీఆర్ వ్యవహార శైలితో టీఆర్ఎస

Read More

అయోధ్య రామమందిరానికి రాజగోపాల్ రెడ్డి రూ. కోటి విరాళం

అయోధ్యలో నిర్మిస్తున్న  రామమందిర నిర్మాణానికి  మునుగోడు బీజేపీ అభ్యర్థి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. కోటి విరాళంగా ఇచ్చారు. ఈ విషయ

Read More

అత్యధికంగా మునుగోడులోనే  రైతు బంధు ఇస్తున్నం : మంత్రి నిరంజన్ రెడ్డి

వ్వవసాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని..వ్యవసాయానికి  నాణ్యమైన ఉచ

Read More

కాంగ్రెస్ నేతలు కూడా నన్ను సంప్రదించిన్రు

తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదించారని తెలిపారు. ‘‘న

Read More

మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్ కొత్త నాటకాలు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ పని అయిపోయిందని, అందుకే బీఆర్ఎస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్

Read More

దమ్ముంటే..కేసీఆర్ బీసీ బంధు ప్రకటించాలి : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

నల్గొండ: ఉప ఎన్నికలు  అంటే టీఆర్ఎస్ నాయకులకు వెన్నులో వణుకు పుడుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు ఉప ఎన్

Read More

మునుగోడు నేతలపై టీఆర్ఎస్ ఫోకస్

మునుగోడు సెగ్మెంట్ నేతలపై టీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య రాజీనామాతో టీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. ఉద్యమకారుడు పార్టీని వీడటంప

Read More

23న తెలంగాణలో భారత్ జోడో యాత్ర

రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడంపై పీసీసీ ఫోకస్ పెంచింది. యాత్రను సక్సెస్ చేయడానికి కమిటీలు వేసింది. అంతేకాదు భారత్ జోడో యాత్ర

Read More

బంగారు తెలంగాణ అయిందంటే..మునుగోడు వదిలిపెడ్తం: రఘునందన్ రావు

ల్గొండ జిల్లా: మంత్రి కేటీఆర్ కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.  తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ అయిందంటే.. బీజేపీ నాయకుల

Read More

సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో తనను ఓడించడం కేసీఆర్ తరం కాదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్న ఆ

Read More

రాష్ట్రంలో PFI దాడులకు కుట్ర..ఇంటెలిజెన్స్ అలర్ట్

పీఎఫ్ఐ (Popular Front of India) కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్య

Read More