Telangana

గాంధీభవన్ మెట్లపై పొన్నాల, దామోదర నిరసన

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డెలిగేట్ల ఓట్ల విషయంలో గందరగోళం చెలరేగింది. సోమవారం గాంధీభవన్‌‌‌‌ మీడియ

Read More

చేనేత కార్మికులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చేనేత వస్త్రాలపై పన్నులు వేసిన బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో నేత కార్మికులు బుద్ధి

Read More

మునుగోడులో చివరి రోజు 36 మంది నామినేషన్ల విత్ డ్రా

పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు రోడ్ ​రోలర్, డోజర్ గుర్తులపై టీఆర్ఎస్ ఆందోళన నల్గొండ, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మం

Read More

ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారనేది సీక్రెట్

జాతీయ పార్టీ కార్యాచరణపై చర్చిస్తున్నారంటున్న టీఆర్​ఎస్​ లీడర్లు లిక్కర్​ స్కామ్​పై న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారంటున్న ప్రతిపక్షాలు సీ

Read More

చండూర్ రిటర్నింగ్ ఆఫీసు దగ్గర ఉద్రికత్త

మునుగోడు నియోజకవర్గం చండూర్ రిటర్నింగ్ ఆఫీసు దగ్గర ఉద్రికత్త ఏర్పడింది. కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెంట్లకు కేటాయించడంపై ఆఫీసు ముందు టీఆర్ఎస్ న

Read More

టీఎస్ ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల 

హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ చివరి (3వ)  దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. యూజీ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు అక్టో

Read More

మునుగోడు సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్తత

మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ నేత బాబుమోహన్ ప్రచారం చేస్తుండగా గొడవ జరిగింది. కాంగ్రెస్, బీ

Read More

గ్రూప్- 1 లో పోస్టులకు కటాఫ్ మార్కులుండవ్

గ్రూప్ వన్ పై టీఎస్ పీఎస్ సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ వన్ పోస్టులకు కటాఫ్ మార్కులు ఉండవని ప్రకటించింది.  మెయిన్స్‌కు షాట్ లిస్ట్ చేయ

Read More

క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ నిర్ణయంపై వెనక్కి తగ్గిన జేఎన్టీయూ

హైదరాబాద్: విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ పై జేఎన్టీయూ వెనక్కి తగ్గింది. ఈ ఏడాది క్రెడిట్ ఆధారిత డిటెన్షన

Read More

రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించా: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు: తన రాజీనామాతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడుకు రప్పించానని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ప్రచార

Read More

కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి

హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. కడియం శ

Read More

దేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులు కండి : రఘునందన్ రావు

మెదక్ జిల్లా: దేశానికి వన్నె తెచ్చేలా గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం TTWREI సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించ

Read More

ఎంపీ నామాకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ.80 కోట్ల 65 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్

Read More