Telangana
జేపీ నడ్డాతో బూర నర్సయ్య గౌడ్
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భేటీ అయిన ఫొటో బయటకొచ్చింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపి
Read Moreకేసీఆర్ పై విమర్శలు చేయడం విడ్డూరం : మంత్రి జగదీష్
బూర నర్సయ్య గౌడ్ రెండ్రోజులు ఢిల్లీలో పడిగాపులు కాసినా తరుణ్ చుగ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రెండు సార్లు ఎంపీ టికెట్ ఇచ్చ
Read Moreనోటాకు ఓటెయ్యండి..మునుగోడులో విద్యార్థుల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు ఓటేయ్యాలని విద్యార్థులు ప్రచారం చేస్తున్నారు . నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. నోటాకు ఓటు వే
Read Moreయాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి బ
Read Moreప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ఎగ్జామ్
ఉదయం పదిన్నర గంటలకు మొదలైన గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 503 పోస్టుల భర్తీకి జరగిన ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ భారీగానే ఏర్పాట్లు చేసింద
Read Moreబ్రిడ్జి నిర్మించాలని వాగులో బీజేపీ నేతల జలదీక్ష
నాగర్ కర్నూల్ జిల్లా: ఏటా వర్షా కాలంలో వాగు ఉధృతంగా ప్రవహించే సమయాల్లో రాకపోకలు నిలిచిపోతుండడంతో సహించలేక గ్రామస్తులు ఆందోళనకు పూనుకున్నారు. బీజేపీ నే
Read Moreసీఎం ఇలాకాలో రోడ్డు దాటడానికి విద్యార్థుల ఇబ్బందులు
సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రోడ్డు దాటడానికి స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్గల్ మండలంలోని సీతారాంప
Read Moreఎర్రవల్లిలో 100 ఇండ్లు కట్టి 8ఏండ్లుగా అవే చూపిస్తుండు : లక్ష్మణ్
మునుగోడు ఉప ఎన్నిక కోసం తెలంగాణ మొత్తం చూస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్లు కుటుంబానికి మధ్య జరుగుతు
Read Moreనాంపల్లి మండలం దామెరలో వివేక్ వెంకటస్వామి ప్రచారం
నల్గొండ : సీఎం కేసీఆర్ అవినీతిలో మునిగిపోయారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిపాలన తెలియని ముఖ్
Read Moreబంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీ వైపు తుపాన్
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో ఏపీకి తుపాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ఉత్తర అండమాన్
Read Moreగ్రూప్ 1 అభ్యర్థులకు బయో మెట్రిక్ అటెండెన్స్ తిప్పలు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్ 1 పరీక్షకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ కు టీఎస్పీఎస్సీ తొలిసారి బయో మెట్రిక్ అ
Read Moreరాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరికలు
నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మునుగోడు మండలం కో
Read Moreఆలస్యంగా వచ్చిన అభ్యర్థుల్ని అనుమతించని అధికారులు
గ్రూప్ 1 పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఉదయం 10.15 గంటల తర్వాత వచ్చే వారిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్పీ ప్
Read More












