Telangana

ములుగు జిల్లాలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. భద్రాచలం – వెంకటాపురం రాష్ట్ర రహదారిపై ఇసుక లారీలను ఇష్టారాజ్

Read More

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని.. సీబీఐ, ఈడీ సెర్చ్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహార

Read More

చండూర్లో నాయకులు, కార్యకర్తలతో సునీల్ బన్సల్ భేటీ

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే బీజ

Read More

మునుగోడులో పోటీపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిల

Read More

పదవుల కోసం పార్టీ మారడం లేదు: బూర నర్సయ్య గౌడ్

ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని చ

Read More

కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రమించిన టీఆర్ఎస్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయి

Read More

ఎన్నికల సిత్రాలు: నెల కింద బీజేపీలోకి.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్​లోకి

చండూరులో జంపింగ్​ జపాంగ్​లు చండూరు, వెలుగు: నెల రోజుల కింద టీఆర్ఎస్ కు చెందిన నలుగురు సర్పంచ్​లు, కాంగ్రెస్ ​పార్టీకి చెందిన ఒక సర్పంచ్​​బీజేప

Read More

ఓటర్ల కాళ్లు మొక్కే కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్​యూఐ

నల్గొండ, వెలుగు: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వినూత్న ప్రచారం చేస్తోంది. ఇదివరకే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పాల్వాయి స్రవంతి మహిళలకు గాజులు తొడిగి, బ

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఆదివారం నిర్వహించిన  గ్రూప్-1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాలలో 8,654

Read More

రామాయంపేటలో పత్తి కొనుగోలు కేంద్రం​ పెట్టాలె

ఎట్టకేలకు మెదక్​ జిల్లాలో ఒక సెంటర్​ ఏర్పాటుకు నిర్ణయం  కొన్ని ప్రాంతాలకు ఓకే.. మరికొన్ని మండలాలకు అవే ఇబ్బందులు..  ఇంకో కేంద్రం పెట్

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెగడపల్లి, వెలుగు: అబద్ధాలు మాట్లాడడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కేరాఫ్ అడ్రస్​గా మారారని బీజేపీ మండలాధ్యక్షుడు గంగుల కొమురెల్లి అన్నారు. ఆది

Read More

నిధుల లేమితో శంకుస్థాపనలకే పరిమితమైన వైకుంఠధామాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా విలీన గ్రామాల్లో అంతిమ యాత్రకు దారులు లేక, దారులు ఉన్నచోట శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతు

Read More

మంత్రి అనుచరుడి కామెంట్పై లోకల్ లీడర్ల సీరియస్..సర్దిచెప్పిన మంత్రి

కమ్యూనిటీ బిల్డింగ్​కు ఫండ్స్​ అడిగిన గౌడ్స్​తో మంత్రి మల్లారెడ్డి యాదాద్రి, వెలుగు: ఎన్నికల ప్రచారానికి వచ్చిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

Read More