Telangana
మంత్రి కేటీఆర్కు కోవిడ్
హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Read Moreఖైరతాబాద్ గణేష్ తొలిపూజకు గవర్నర్
రేపు వైభవంగా తొలిపూజ.. పాల్గొననున్న గవర్నర్ హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహం వద్ద సందడి నెలకొంది. రేపు తొలిపూజ జరగనున్నప్పటికీ ఇప్పట్నుం
Read Moreమేనేజ్మెంట్ సీట్ల కోసం జోరుగా బేరాలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు పేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు గ్రామీణ ప్రా
Read Moreవరద బాధితులను కేసీఆర్ ఆదుకుంటలేడు
మంచిర్యాల: అబద్ధాలతో కేసీఆర్ కాలం గడుపుతున్నారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. మంచిర్యాల కలెక్టరేట్ ముందు నిర్వహించిన అఖిల పక్షం
Read Moreహరీష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీ కరీంనగర్: రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సిఎల్)లో ఉద్యోగం పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కుటుం
Read Moreగణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్: గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్&z
Read Moreజూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీసు రెన్యువల్
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ సేవలపై ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్
Read More‘సాఫ్ట్’గా వ్యవసాయం చేస్తుండ్రు
వికారాబాద్: ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడి రాబడుతున్నారు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. దేశీయ పద్ధతిలో గానుగ నూనె, వరి సాగు చేస్తూ
Read Moreఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఫలి
Read Moreఅనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ చేస్తాం
దళారులను నమ్మి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీనిచ
Read Moreప్రగతి భవన్లోనే విందులు.. సీఎంతో సదస్సులు
విమాన టికెట్ల నుంచి హోటళ్ల దాకా.. ఖర్చులన్నీ ప్రభుత్వానివే టూరిజం బస్సుల్లో మల్లన్నసాగర్, ఫామ్హౌస్ల టూర్ మన రైతుల్ని ప్రగతిభవన్ దిక్క
Read MoreRFCL స్కాం... రూ. 14 కోట్లు వసూలు
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో (RFCL)లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్ క
Read Moreజేపీ నడ్డాతో మిథాలీ రాజ్ భేటీ
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్గగుచ్ఛం అంది
Read More












