Telangana

సర్పంచ్​పై అవినీతి ఆరోపణలు

కోరుట్ల రూరల్, వెలుగు​: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామ సర్పంచ్ పిడుగు రాధసందయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో జగిత్యాల డీపీఓ నరేశ్, డీఎల్పీఓ

Read More

ఈ నెల 15 నుంచి స్వచ్ఛ పక్వాడా

హైదరాబాద్, వెలుగు: స్టూడెంట్లకు పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు సర్కారు స్కూళ్లలో చేపట్టిన స్వచ్ఛ పక్వాడా ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నె

Read More

రీయింబర్స్​మెంట్​ ఇవ్వని సర్కారు.. విద్యార్థుల అవస్థలు

జమ్మికుంట, వెలుగు : కరీంనగర్ ​జిల్లా జమ్మికుంటలోని సంఘమిత్ర మహిళా డిగ్రీ ప్రైవేట్​కాలేజీ బిల్డింగ్​కు ఏడాదిగా అద్దె కట్టకపోవడంతో సదరు ఓనర్​ విజయ్​కుమా

Read More

పేదలకు అందుబాటులో లేని క్యాన్సర్ చికిత్స

ఏటా 3 నుంచి 4 శాతం పెరుగుతున్న బాధితులు ఈ ఏడాది ఇప్పటికే 3వేలకు పైగా కేసులు బాధితుల్లో ఎక్కువ మంది గ్రామీణ పేద మహిళలు పేదలకు గగనమైన క్యాన్సర్

Read More

దక్షిణాది రాష్ట్రాల భేటీకి కేసీఆర్ పోతలే

  గతంలో తిరుపతిలో జరిగిన సమావేశానికీ హాజరుకాని సీఎం తిరువనంతపురంలో నేడు అమిత్​షా అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ రాష్ట్రం నుంచి అప్పుడూ ఇప్ప

Read More

విద్యార్థుల సమస్యలపై ముథోల్​లో ‘సమర దీక్ష’   

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్స్​పై కేసీఆర్​ఎందుకింత కక్ష సాధిస్తున్నారో అర్థం కావడం లేదని టీజేఎస్​ చీఫ్ కోదండరామ్​ ఫైరయ్యారు. శుక్రవారం ఆ

Read More

టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీపై ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కార్‌‌‌‌

అధికారుల చర్చలు.. ఉన్నతస్థాయిలో సమీక్షలు ఇంకా నిర్ణయం ఫైనల్‌‌ కాలేదంటున్న విద్యాశాఖ ఆఫీసర్లు సీఎం ప్రకటించి ఆరు నెలలైనా పోస్టుల భర్తీ

Read More

ఈసారీ గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే..

కీలక బిల్లుల ఆమోదం!  గణేశ్ నిమజ్జనానికి 3 రోజుల సెలవు సభ ఎన్ని రోజులనేది బీఏసీ మీటింగ్‌‌లో నిర్ణయం సెప్టెంబర్‌‌ 17 న

Read More

కిడ్నాపైన యువకుని కథ సుఖాంతం

సరూర్ నగర్లో కిడ్నాపైన యువకుని కథ సుఖాంతమైంది. నల్లగొండ జిల్లా చింతపల్లి వద్ద అతని ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపైన లంకా సుబ్రహ్మణ్యంను సొంత బాబాయ్ కిడ్నాప

Read More

జూబ్లీహిల్స్ బాలిక కేసులో కీలక పరిణామం

హైదరాబాద్ : అమ్నీషియా పబ్‌ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురు మైనర్లుగా మేజర్లుగా పరిగణించాలని పోలీస

Read More

అర్థరాత్రి యువకుని కిడ్నాప్

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువకున్ని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి కారులో ఎక్కించుకుని పోయారు. అర్థరాత్ర

Read More

రేపు కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ వేడుకలు

హైదరాబాద్ : బాగ్ లింగంపల్లిలోని కాకా అంబేద్కర్ కాలేజీ గ్రాడ్యుయేషన్ సెర్మెనీ ఈ నెల 3న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఓయూ లా కాలేజ్ డీన్ ప్రొ

Read More

నూతన పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్లు అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరుగుతోందని..

Read More