Telangana
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
సంగారెడ్డి: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లాలోని సదాశివ పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్ర
Read Moreబైపోల్ హీట్: ఇండ్ల కిరాయిల రికార్డు ఫీట్
మునుగోడు నియోజకవర్గంలో ఇండ్ల కిరాయిలు భారీగా పెరిగాయి. ఉప ఎన్నిక ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇంటి కిరాయిలు అనూహ్యంగా పెరిగిపోయాయి. అన్ని పార్టీల నేతలు ని
Read Moreసిలిండర్ పేలి ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి రైల్ విహార్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో అంబాల నాయక్ అనే వ్యక్తి మృతి చెందగా.... మరో ఇద్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కలకలం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. బోథ్ మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. అనుమానాస్పద కదలి
Read Moreవినాయక మండపం ఏర్పాటు చేస్తుంటే కరెంట్ షాక్
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో విద్యార్థి
Read Moreమంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలె
హైదరాబాద్: తన అల్లుడు హరీశ్ రావును కాపాడుకునేందుకు కేసీఆర్ డాక్టర్లను బలి చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కుటుంబ నియంత్రణ
Read Moreకుల, మతాలకు అతీతంగా గణేశ్ పండుగను జరుపుకోండి
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని బాలాపూర్ గణపతిని కోరుకున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం బాలాపూరు వినాయకున్ని మంత్రి సబిత
Read Moreనా రాజీనామా తర్వాతే ప్రభుత్వం దిగొచ్చింది
చౌటుప్పల్: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని భావించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కో
Read Moreవరంగల్ లో వెరైటీ గణపతి
వరంగల్: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు... రకరకాల రూపాల్లో బొజ్జ గణపయ్య దర్శనమిస్తుంటాడు. ఈసారి కూడా ట్రెండుకు తగ్గట్టు లంబోదరుడి విగ్రహాలు భక
Read Moreకలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత
వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం
Read Moreప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి
హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హనుమ
Read Moreరాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలె
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తిని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని అన్న
Read Moreకరెంట్ షాక్తో తల్లి, కూతురు మృతి, తండ్రికి సీరియస్
మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలం బొప్పారంలో గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ట్రాన్స్ ఫార్మర్ దగ్గర కరెంట్ షాక్ తగిలి త
Read More












