Telangana
మునుగోడులో బీజేపీ ఓడితే కేసీఆర్ మీటర్లు పెడ్తడు
జనగాం: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోతే రైతుల మోటర్లకు కేసీఆర్ మీటర్లు పెట్టడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. స్టేషన్ ఘన్
Read Moreలోకల్ మట్టి విగ్రహాలకు భలే డిమాండ్
వినాయక చవితికి సిద్ధమవుతున్న మట్టి గణపతులు వినాయక చవితికి గణేష్ విగ్రహాల తయారీ పూర్తయింది.. అక్కడా ప్యాచ్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. దేశమంతా ఇద
Read Moreజీపీ నిధులు ఖర్చు చేయడం లేదంటూ ఓ టీచర్ వినూత్న నిరసన
కరీంనగర్: గ్రామ పంచాయతీలో నిధులున్నా ఎలాంటి అభివృద్ధి చేయడం లేదంటూ ఓ ప్రభుత్వ టీచర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. కరెన్సీ కట్టలు, పూలు, పండ్లతో కూడ
Read Moreరోడ్డుపై సామాన్యుడిలా రాజగోపాల్ రెడ్డి
మునుగోడు వీధుల్లో సామాన్యుడిలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామాన్యుడిలా మారిపోయార
Read Moreటీఆర్ఎస్పై మా పోరాటం కొనసాగుతుంది
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడులో పెద్ద శత్రువును ఓడించడానికి చిన్న శత్రువును బలపరుస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్
Read Moreహైవేపై ప్రమాదం.. వాహనం ఆపి బాధితులకు ధైర్యం చెప్పిన సీతక్క
యాదాద్రి భువనగిరి జిల్లా : ఎమ్మెల్యే సీతక్క మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై.. కొందరు
Read Moreరెండు రోజులుగా మెస్ బంద్... ఓయూ విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ‘ఈ2’ హాస్టల్ లో రెండు రోజులుగా మెస్ బంద్ చేశారని ఆరోపిస్తూ ఓయూ విద్యార్థులు ఆర్ట్స్
Read Moreదేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల&z
Read Moreవృద్ధాప్య పెన్షన్ల పంపిణీలో జాప్యం
నల్లగొండ జిల్లాలో వృద్ధుల బాధలు వర్ణణాతీతంగా మారాయి.పెన్షన్ల కోసం పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం అందించే పెన్షన్లు సకాలంలో అందకపోవడంతో త
Read Moreగంజాయి ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు
రాచకొండ: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్
Read Moreనారాయణ కాలేజీ ముందు ఏబీవీపీ విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: మాదాపూర్ లోని నారాయణ విద్యా సంస్థల కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. కాలేజీలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ
Read Moreబిడ్డ పుట్టిన పది రోజులకు బాలింత మృతి
డెలివరీ తర్వాత అబ్జర్వేషన్ పేరుతో హాస్పిటల్లోనే.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ ఖైరతాబాద్ : బిడ్డ పుట్టి
Read Moreవజ్రోత్సవ ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్
హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తైనా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి నిర్వహించిన ‘స్వతం
Read More












