Telangana

సిటీలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్: ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శ

Read More

ఆగిన చోట నుంచే షురూ కానున్న బండి సంజయ్ పాదయాత్ర 

పాదయాత్ర నిలిపేయాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర &n

Read More

రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బేగంబజార్ బంద్

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుపై బేగంబజార్ వ్యాపారులు స్పందించారు. పాత కేసుల్లో రాజాసింగ్ ను అరెస్టు చేసిన వెంటనే మార్కెట్లో దుకాణాలు

Read More

ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. బుధవార

Read More

రాజాసింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్పై హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన సిటీ పోలీసులు హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు

Read More

కవిత క్షమాపణ డిమాండ్పై స్పందించని పర్వేశ్ వర్మ

కోర్టు నుండి ఎలాంటి నోటీసులు అందలేదు సీబీఐ ప్రతి ఒక్కర్నీ విచారణకు పిలుస్తుంది న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత క్ష

Read More

మునుగోడుతో తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఒకప్పుడు సొంత ఇండ్లు కూడా లేని కేసీఆర్ కొడుకు, బిడ్డ... ఇవాళ లక్షల కోట్లకు పడగలెత్తారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత

Read More

టీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ దేశంలో మరొకటి లేదు

హైదరాబాద్: టీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ దేశంలో మరొకటి లేదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సుశిక్షితులైన సభ్యులు కలిగిన ఏకైక పార్టీ అని

Read More

అధికారులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఫైర్

మహబూబాబాద్: పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న నర్సింగ్, మెడికల్ కళాశాల పనులను స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికా

Read More

ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొడుతోంది

హైదరాబాద్: కేసీఆర్ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం... తానే హింసకు

Read More

నేడు కేయూ స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై

హన్మకొండ: ఇవాళ జరిగే కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవాన్న

Read More

అక్టోబర్‌‌‌‌ 1 నుంచి కార్డు టోకెనైజేషన్‌ అమల్లోకి!

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఆర్‌‌‌‌బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్ విధానం ఈ ఏడాది అక్టోబర్‌‌‌

Read More

అనర్హులకు డబుల్‌ ఇండ్లు కేటాయించారని ధర్నా

నిరసనగా తహసీల్దార్​ ఆఫీసు ఎదుట బైఠాయింపు   జాతీయ రహదారిపై రాస్తారోకో పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ  జోగిపేట, వెలుగు : డబుల్

Read More