Telangana

ఇయ్యాల, రేపు మోస్తరు వానలు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొట్టగా, మరోవైపు జోరుగా వానలు కురిశాయి. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. సాధారణం కంటే రెండు

Read More

సర్పంచ్‌‌‌‌లైతే కూలికి పోకూడదా?

వారికి వేరే తీరుగ ఆదాయం వస్తదా?: ఎర్రబెల్లి గ్రామాల్లో ఒక్క రూపాయి కూడా పెండింగ్‌‌‌‌ లేదు ఇతర పార్టీలోళ్లు వాళ్లను&nbs

Read More

ధరణితో రైతుల కష్టాలు

36 ఏండ్ల కింద అమ్మిన 8 ఎకరాల భూమి తమదంటూ వచ్చిన వారసులు సాదాబైనామాలకు పట్టాలియ్యకుండా పెండింగ్​ పెట్టిన సర్కారు ధరణి వల్ల అమ్మినోళ్ల పేరిటే పట్

Read More

గ్రూప్​ 1కు 3,80,202 దరఖాస్తులు

పోటీలో 51,553 మంది సర్కార్​ ఉద్యోగులు అప్లై చేసుకున్నోళ్లలో పురుషులు 2.28 లక్షలు, మహిళలు 1.51 లక్షలు  పీహెచ్​డీ, ఎంఫిల్​ చేసినోళ్లూ పోటీలో

Read More

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

గజ్వేల్, వెలుగు: ‘‘భర్త ఒక చోట.. భార్య మరొక చోట.. పిల్లలు, తల్లిదండ్రులు మరొక చోట.. ఐదు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నం. సారూ.. జర స్ప

Read More

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి

ఆఫీసర్లకు మంత్రి హరీశ్‌‌ ఆదేశం తానూ ఒక రోజు దవాఖాన్లనే ఉంటానని ప్రకటన హైదరాబాద్, వెలుగు : పల్లె నిద్ర తరహాలో ప్రతి నెలా ఒక రో

Read More

అన్ని రేట్లు పెరిగాయి.. ఎలా బతకాలంటూ..

పెరుగుతున్న రేట్లు.. చాలీచాలని జీతాలు కష్టమవుతున్న కుటుంబ పోషణ.. అప్పులు చేస్తే కానీ ఎల్లని పరిస్థితి వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు.. ఆగ

Read More

అడుగు తీసి అడుగేయాలన్న ఆయన ఆర్డర్ ఉండాల్సిందేనట

అక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. ఎవరు.. ఎప్పుడు.. ఏమైనా మాట్లాడొచ్చు. తమ తోటి వారిపైనే విమర్శలు కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంతా పాత ముచ్చట. ఇప్పుడు సిన్మ

Read More

ఆయన చేతిలో పైసా పడితే తప్ప.. నోరు తెరవరు

అప్పట్లో ఆహా నా పెళ్లంట అనే ఓ సినిమా వచ్చింది. అందులో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆయన ఏం చేయాలన్నా.. నాకేంటీ..? అని చే

Read More

బాలిక ఘటనపై గవర్నర్ సీరియస్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. మీడియాల్

Read More

పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి

జనగామ: పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాలోని పాలకుర్తిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మ

Read More

యాదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరి గుట్ట: యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Read More