Telangana

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. ఆరేళ్లుగా మున్సిపలిటీ పన్ను చెల్లించకపోవడంతో ఇవాళ కార్యాలయాన్ని

Read More

పోషణ్ అభియాన్ గర్భిణీలకు వరం

హైదరాబాద్: మల్కాజిగిరిలోని దీన్ దయాల్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం ప్రవ

Read More

రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోంది

హైదరాబాద్: రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ నేత, మాల మహానాడు జాతీయ కోఆర్డినేటర్ అద్దంకి దయాకర్ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇందిర

Read More

ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసిన మంత్రులు ఢిల్లీలో కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలను

Read More

ఆలేరులో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ శుక్రవారం 36వ రోజు ఆత్మకూరు మండలం ప

Read More

పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

హైదరాబాద్: పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలనే డిమాండ్ తో ఈ నెల 29 న పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆ

Read More

ఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది

తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జా

Read More

టెట్ సిలబస్, గైడ్‎లైన్స్‎ ప్రకటించిన విద్యాశాఖ

టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుప

Read More

ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఇవ్వాలి

తెలంగాణకు అన్ని విషయాల్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించారు టీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత నామానాగేశ్వర్ రావు. దేశంలో తెలంగాణ

Read More

ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ రెండో దశ త్వరలోనే మొదలుకానుంది. ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం వేదికగా రె

Read More

రైతులందరినీ కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే

నల్గొండ: తనను రెండోసారి శాసనమండలి చైర్మన్‎గా ఎన్నుకున్నందుకు శాసనసభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నల్గొండలోని తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాట

Read More

చాకిరేవు స్ఫూర్తితో అభివృద్ధి కోసం పల్లెలు కొట్లాడాలె

తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అరవై ఒక్క శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన రాష్ట్ర ప్రభు

Read More