Telangana

28 రాష్ట్రాలకు 47,541 కోట్లు.. తెలంగాణకు 1998 కోట్లు రిలీజ్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి జనవరి నెలవారీ వాటా కింద రూ.999.31 కోట్లు, అడ్వాన్స్ కింద మరో రూ.999.31 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. దీంతో జనవరిలో

Read More

హెడ్ మాస్టర్లకు పోస్టింగ్ ఇయ్యలే

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మల్టీ జోన్లు మారిన స్కూల్ హెడ్మాస్టర్లకు ఇంకా సర్కార్​ పోస్టింగ్​లు ఇవ్వలేదు. అలకేషన్ ఆర్డర్స్ ఇచ్చి 15 రోజులవుతున్నా ఇ

Read More

బదిలీల్లో వింత పోకడ.. స్టూడెంట్లు లేని స్కూళ్లకు టీచర్లు

నల్గొండ జిల్లాలోని 55 మూతపడిన స్కూళ్లకు టీచర్ల కేటాయింపు మెదక్​లో 26.. సిరిసిల్లలో 20 పిల్లల్లేని బడులకు టీచర్లు వాటిని తెరిపించడానికేనంటూ అధిక

Read More

ఈ డిసెంబర్​లో లేదా వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు..!

ఖర్చులకు ఎక్కడి నుంచి తేవాలని హైరానా ఇప్పటి నుంచే నిధుల సమీకరణపై కొందరి ఫోకస్​ ఉన్న జాగలు, ఆస్తులు అమ్ముకునే ప్రయత్నాలు దేశంలోనే కా

Read More

బండి సంజయ్కు సత్యవతి రాథోడ్ సవాల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో గిరిజనుల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. గిరిజనులకు

Read More

రాష్ట్రంలో దుర్మార్గ చర్యల వెనుక మోడీ, కేసీఆర్

రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనక ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 317 జీవోను ఆపే సత్తా కేంద్రానికి

Read More

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా  కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,20,215 టెస్టులు నిర్వహించగా.. 4,027 మందికి కరో

Read More

పెళ్లి విందులపై ముస్లిం పెద్దల కీలక నిర్ణయం

ధరలు ఆకాశన్నంటడంతో పెళ్లి ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు  దెబ్బతినడంతో వివాహ ఖర్చులు మరింత భారమయ్యాయి. ఈ పరిస్థితుల్

Read More

జాబ్స్ భర్తీ చేయకపోతే భారీ ఆందోళనలు చేస్తం

గ్రూప్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1600

Read More

పోడు భూములపై ప్రకటనలే తప్ప పరిష్కారం లేదు

హైదరాబాద్: ఆదివాసీ, దళితుల హక్కులపై ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి కంచర్ల  మోహన్ రావు అన్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ,  వివేక్ వెంక

Read More

ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని.. ఇంటికొచ్చి చూస్తే..

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో దారుణం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

Read More

కరోనా బారినపడ్డ కేంద్ర మంత్రి

హైదరాబాద్ : కేం ద్ర మంత్రి కిషన్ రెడ్డి కొవిడ్ బారినపడ్డారు. లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్థారణ అయింది. ప్రస్తుతం స్వల్ప లక

Read More

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. శుక్రవారం నుంచి హెల్త్ వర్కర్లు ఇంటింటికీ తిరి

Read More