రాష్ట్రంలో దుర్మార్గ చర్యల వెనుక మోడీ, కేసీఆర్

రాష్ట్రంలో దుర్మార్గ చర్యల వెనుక మోడీ, కేసీఆర్

రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనక ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 317 జీవోను ఆపే సత్తా కేంద్రానికి ఉన్నా.. ఇక్కడి బీజేపీ లీడర్లు కావాలనే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 300 మంది కార్యకర్తలు రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంతో విసిగిపోయిన వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.  రైతుల సమస్యలు పట్టించుకోకుండా టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం..

మహా నటి హీరోకు కరోనా పాజిటివ్

కరోనా టెస్టు రేట్లు తగ్గించిన మరో రాష్ట్రం