బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో గిరిజనుల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ పాలనలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సత్యవతి రాథోడ్ ఆరోపించారు. అటవీ చట్టాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్న విషయాన్ని బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
బండి సంజయ్కు సత్యవతి రాథోడ్ సవాల్
- హైదరాబాద్
- January 21, 2022
లేటెస్ట్
- స్కాట్లాండ్లో ట్రెక్కింగ్కు వెళ్లి.. తెలుగు స్టూడెంట్లు మృతి
- ఈవీఎం, వీవీ ప్యాట్ల తరలింపు
- సభను సక్సెస్ చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపు
- యువత ఇప్పుడు యాదికొచ్చిన్రా? :కేటీఆర్పై ఎమ్మెల్సీ బల్మూరి ఫైర్
- అకాల వర్షంతో నేలరాలిన మామిడి.. తడిసిన వడ్లు
- యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- టార్గెట్ సర్కారీ జాబ్
- రామనవమి వేడుకల్లో బీజేపీ హింసను ప్రేరేపించింది : బెంగాల్ సీఎం మమత
- అగ్రికల్చర్ కోర్సులకు ఐకార్
- మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..