కరోనా బారినపడ్డ కేంద్ర మంత్రి

కరోనా బారినపడ్డ కేంద్ర మంత్రి

హైదరాబాద్ : కేం ద్ర మంత్రి కిషన్ రెడ్డి కొవిడ్ బారినపడ్డారు. లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్థారణ అయింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మినహా ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవని కిషన్ రెడ్డి ట్విట్టర్లో తెలిపారు. డాక్టర్ల సూచనల మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు చెప్పారు. తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తల కోసం..

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే

మనోహర్ పారికర్ కుమారుడికి కేజ్రీవాల్ ఆహ్వానం