Telangana

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం

సొంత నియోజకవర్గంలో మంత్రి కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ నాయకులు రంగారెడ్డి జిల్లా:  మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని

Read More

రేపు హనుమకొండకు అస్సాం ముఖ్యమంత్రి రాక

317జీవో రద్దుకు మద్దతు పలకనున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హనుమకొండ జిల్లా: అస్సాం ముఖ్యమంత్రి  హిమంత బిశ్వ శర్మ రేపు హనుమకొండకు రానున్

Read More

ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దౌర్జన్య పాలన నడుస్తోంది ఏడున్నరేండ్లుగా ఉద్యోగాల్లేవ్.. ప్రమోషన్లు లేవ్.. బదిలీలేమో అడ్డగోలుగా ఉన్నాయి లేనోడు ఉ

Read More

పొలం దున్నబోతే అడ్డుకున్నరని.. రైతు ఆత్మహత్య

రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ రైతు భూమి కబ్జా పాలవ్వడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి ఆత్మహత్య

Read More

వనమా రాఘవకు 14 రోజుల కస్టడీ

పాల్వంచ రామకృష్ణ కుటుంబం బలైన కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవకు కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. శుక్రవారం రాత్రి పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకున్నారు.

Read More

కేసీఆర్‎ను విమర్శించే హక్కు శివరాజ్ సింగ్‎కు లేదు

సిద్దిపేట: తెరాసాను, సీఎం కేసీఆర్‎ను విమర్శించే నైతిక హక్కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‎కు లేదని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చే

Read More

రాఘవకు హైబీపీ ఉంది.. వైద్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వనమా రాఘవ విచారణ కొనసాగుతోంది. రాఘువకు ప్రభుత్వ డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. రాఘవకు హైబీపీ ఉందని వైద్యులు తె

Read More

ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్ని ప్రమాదం

జగిత్యాల: మెట్‎పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా సిలిండర్ స్టవ్

Read More

విశ్లేషణ: జనాల దృష్టిని మరల్చేందుకే అరెస్టులు

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ జీవో వల్ల లోకల్​ వారిమైన తాము నాన్​ లోకల్​ అవుతున్నామని ఉద్యో

Read More

లోన్ తీసుకోకున్నా చెల్లించాలంటూ బ్యాంకు నోటీసులు

నాలుగేండ్ల తర్వాత బ్యాంకు నోటీసులు నమ్మించి మోసం చేశారంటూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు సిద్దిపేట రూరల్, వెలుగు: తాము లోన్​తీసుకోకపోయినా.. చెల్

Read More

సమాధిలో మహిళ కాళ్లు, చేతులు, పుర్రె మాయం

సంగారెడ్డి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. సమాధిని తవ్వి మహిళ పుర్రెను దొంగిలించారు కొంతమంది దుండగులు. ఈ ఘటన రాయికోడ్ మండల పరిధిలోని మహబాత్ పూర్ గ్రా

Read More

రాష్ట్రంలో  స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు

వారంలో ఏడింతలు రాష్ట్రంలో  స్పీడుగా పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం ఒక్క రోజే 2,295 మందికి పాజిటివ్​ హైదరాబాద్, వెలుగు:  రాష్

Read More

కరీంనగర్ జైలు నుంచి శోభ విడుదల

కరీంనగర్ జైలు నుంచి బీజేపీ నేత బొడిగె శోభ విడుదలయ్యారు. హైకోర్టు నిన్ననే ఆమెకు బెయిల్ ఇచ్చింది. అయినా జైలు అధికారులకు ఆర్డర్ కాపీ సమర్పించడంలో ఆలస్యం

Read More