Telangana
ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దు
వారం క్రితం 1,157.. ఇప్పుడు 1,381 మంది ఆక్సిజన్పై 546 మంది.. ఐసీయూలో 429 మంది గాంధీలో 3 రోజుల్లో 26 మంది చేరిక ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్ద
Read Moreపీహెచ్సీల్లేవ్.. కిలోమీటర్లు పోతేనే దవాఖాన
కొన్ని చోట్ల 20, 30 కిలోమీటర్లు పోతేనే దవాఖాన ఎమర్జెన్సీలో పానాలు పోగొట్టుకుంటున్న ప్రజలు ఏడేండ్లయినా అమలు కాని &lsquo
Read Moreజీతాల కోసం 13 జిల్లాల ఉద్యోగుల ఎదురు చూపులు
అప్పు పుడితే తప్ప వచ్చే మూడు నెలలు కష్టమే రూ. 13,562 కోట్ల కొత్త అప్పు కోసం ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇండెంట్ ఆదాయం పెరిగినా.. మి
Read Moreకేసీఆర్ కు ఎంపీ అర్వింద్ లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. పసుపు రైతులను ఆదుకోవాలని లేఖలో కోరారు. గత ఏడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో
Read Moreరాష్ట్రంలో ఒక్కరోజే 2606 కేసులు.. ఇద్దరు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 2606 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. ఒకవైపు ప్రభుత్వం,
Read Moreగిఫ్టుల పేరుతో మోసం.. ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్
హైదరాబాద్: గిఫ్టుల పేరుతో మోసం చేసిన ఇద్దరు నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి కోసం ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లి అరెస్టు చేసి తీసుకొచ్చా
Read Moreకాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం చెలరేగింది. 20మంది మెడికోలకు కరోనా నిర్దారణ అయింది. ఆస్పత్రికి వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు
Read Moreమంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం
సొంత నియోజకవర్గంలో మంత్రి కాన్వాయ్ అడ్డుకున్న బీజేపీ నాయకులు రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని
Read Moreరేపు హనుమకొండకు అస్సాం ముఖ్యమంత్రి రాక
317జీవో రద్దుకు మద్దతు పలకనున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హనుమకొండ జిల్లా: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రేపు హనుమకొండకు రానున్
Read Moreఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దౌర్జన్య పాలన నడుస్తోంది ఏడున్నరేండ్లుగా ఉద్యోగాల్లేవ్.. ప్రమోషన్లు లేవ్.. బదిలీలేమో అడ్డగోలుగా ఉన్నాయి లేనోడు ఉ
Read Moreపొలం దున్నబోతే అడ్డుకున్నరని.. రైతు ఆత్మహత్య
రాష్ట్రంలో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ రైతు భూమి కబ్జా పాలవ్వడంతో మనస్తాపానికి గురై.. పురుగుల మందు తాగి ఆత్మహత్య
Read Moreవనమా రాఘవకు 14 రోజుల కస్టడీ
పాల్వంచ రామకృష్ణ కుటుంబం బలైన కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవకు కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. శుక్రవారం రాత్రి పోలీసులు రాఘవను అదుపులోకి తీసుకున్నారు.
Read Moreకేసీఆర్ను విమర్శించే హక్కు శివరాజ్ సింగ్కు లేదు
సిద్దిపేట: తెరాసాను, సీఎం కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు లేదని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చే
Read More












