Telangana

మండలి ప్రొటెం చైర్మన్గా హసన్ జాఫ్రీ

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రోటెం ఛైర్మన్ గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప

Read More

317 జీవో వెనకాల ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయి

భార్యా భర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి సీనియర్లు అర్బన్ కు.. జూనియర్లు రూరల్ కు వెళ్తున్నారు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంల

Read More

ఐఐటీ హైదరాబాద్లో 119 మందికి కరోనా

సిబ్బంది, విద్యార్థులు సహా 119 మందికి కరోనా ఐఐటీ హైదరాబాద్లో కరోనా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ లో  విద్య

Read More

కేసీఆర్.. ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవండి 

హైదరాబాద్: బ్యాంకుల ఆగడాలకు రైతులు చనిపోతుంటే కనిపించడం లేదా అంటూ సీఎం కేసీఆర్ ను వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పంట నష్టపోయి ఆత్మహత్యలు చేస

Read More

జీవో317 ఉద్యోగులకు యమపాశంగా మారింది

హైదరాబాద్: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. 31

Read More

సాహితీలోకం మర్చిపోలేని కవి అలిశెట్టి ప్రభాకర్

అలిశెట్టి ప్రభాకర్ తెలుగు కవిత్వంలో పరిచయం అక్కరలేని కవి. తెలుగు సాహితీలోకం మర్చిపోలేని కవి. కలంతో కవాతు చేసి.. రాశి కన్నా వాసి గొప్పదని నిరూపించిన సా

Read More

కేసీఆర్ భూమిలో 500 టీఎంసీల నీళ్లను ఇంకించిండు

తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ మీద బీజేపీ నేతలు ఆబండాలు వేస్తున్నారన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. ఇక్కడకి వచ్చిన బీజేపీ సీఎంలు తమ ర

Read More

రాష్ట్రంగా కొత్తగా 1920 కరోనా కేసులు

హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తెలంగాణలోనూ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతో

Read More

కేసీఆర్‎ను కలిసిన బీహార్ ప్రతిపక్ష నాయకుడు

ఆర్‌జేడీ నేత, బీహార్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్ ప్రగతి భవన్‎లో సీఎం కేసీఆర్‎తో భేటి అయ్యారు. మంత్రి కే

Read More

కేసీఆర్ కు బుద్ధి చెప్పి.. గద్దె దింపాల్సిన సమయమొచ్చింది

జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా మహబూబ్ నగర్‎లో నిరసన సభను ఏర్పాటుచేశారు. నియంత కేసీఆర్ చేష్టలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదే

Read More

కామారెడ్డి జిల్లాలో రాళ్ల వాన

రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో రాళ్లవాన క

Read More

టీచర్ల జీవితాలతో అధికారుల చెలగాటం

మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లాలో టీచర్ల అలాట్​ మెంట్​ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. అంతేగాక కంప్యూటర్‌‌

Read More

ఆరు నెలల్లో రూ.96 కోట్లు కొట్టేసిన్రు

ఆరు నెలల్లో రూ.96 కోట్లు కొట్టేసిన్రు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతోన్న సైబర్ మోసాలు ఏజెంట్ల సాయంతో  ఫ్రాడ్ చేస్తున్న నేరగాళ్లు అమౌంట్ రికవర

Read More