Telangana
రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేసిన హత్యలే
అప్పులు తీరే మార్గం లేక రైతు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా షర్మిల ఈ రోజు నిర్మల
Read Moreమావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హతం
ములుగు జిల్లాలో కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు హతమార్చారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే కారణంతో చంపేసినట్లు మావోలు లేఖ వి
Read Moreమాట తప్పింది.. మాట మార్చింది కేంద్రమే
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేవిధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన ఒక కేంద్రమంత్ర
Read Moreకళ్లలో కారం పొడి చల్లి.. కత్తులతో దాడి
అల్లుడి ఫ్యామిలీపై కత్తులతో దాడి ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు నల్గొండ జిల్లాలో దారుణం హాలియా, వెలుగు: పాత కక్షలు మనుసులో పెట్టుకొని అ
Read Moreప్లాన్ లేకుండా పరీక్షలు పెట్టిన ఇంటర్ బోర్డ్
ఇంటర్ కాలేజీల బంద్ సక్సెస్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫెయిలైన ఫ
Read Moreకార్మికుల సమస్యలు చూస్తూ పెరిగిన కాకా
నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, అకుంఠిత దీక్ష ఉంటే అనుకున్న లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు అతి సామాన్య కుటుంబం నుంచి వస్తారు. కానీ వాళ్ల
Read Moreవెంకటస్వామి వర్ధంతి స్పెషల్
ఇయ్యాల జి. వెంకటస్వామి వర్ధంతి పేదరికం ఎలా ఉంటుందో నాకు తెలుసు. తినడానికి తిండి లేక ఉండడానికి నీడ కూడా దొరకక నేను బాధలు పడ్డ రోజులు గుర్తున్నై
Read Moreడాక్టర్ కు ఒమిక్రాన్.. ఆస్పత్రి సిబ్బంది మొత్తం క్వారంటైన్
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచం మొత్తం వణికిపోతోంది. గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజలందరూ తీవ్ర భయ
Read Moreసాయం చేయడానికొచ్చిన పోలీసులనే ఐడీ కార్డు అడిగిన వ్యక్తి
జగిత్యాలలో రాత్రి 11.30 గంటలకు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ లకు వింత అనుభవం ఎదురైంది. కొత్త బస్టాండ్ సమీపంలో నటరాజ్ టాకీస్ వద్ద బైక్
Read Moreతెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నలుగురు బాధితుల్లో ముగ్గు
Read Moreకొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?
యాసంగిలో ధాన్యం కొనేదిలేదని కేంద్రం మరోసారి చెప్పిందని రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో సమావేశం తర్
Read Moreపీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ
ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు సమావేశమయ్యారు. పార్లమెంటులోని మంత్రి చాంబర్ లో నేతలు సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై
Read Moreకేసీఆర్ కు కోమటిరెడ్డి హెచ్చరిక
తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో ఫెయిలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప
Read More












